ఆవేదనతో నిండిన అక్షర నీరాజనం…. జ్వాలాముఖి “భస్మ సింహాసనం”

రాసిన వారు: శైలజామిత్ర ***************** ప్రముఖ దిగంబరకవి జ్వాలాముఖి (ఆకారం రాఘవాచారి) మనమధ్య లేకున్నా వారి తాలుకు ఒక అంతులేని భావమేదో మనల్ని వెన్నాడుతూనే ఉంటుంది..సమాజం పట్ల వారి ఆవేదన, ఏదో…

Read more

Asleep – Banana Yoshimoto

ఓ పుస్తకాన్ని చదవబూనినప్పుడు, ఆ పుస్తకం లిఖించబడ్డ భాషలో ప్రవేశం ఉండడం పూర్వకాంక్షితం. లేకపోతే, పుస్తకాన్ని తిరగేసి పక్కకు పడేయడం తప్ప వేరేమీ చేయలేము. మనుషులు సంవదించటానికి అనేక భాషలు ఉన్నాయి.…

Read more

ఒక పుస్తక ప్రదర్శన – ఫోటోలు

మా ఊళ్ళో శనివారం అంటే, సంతలా ఉంటుంది డౌన్‌టౌన్ వీథుల్లో.  ఆ మధ్యన ఒక శనివారం రోడ్ల వెంబడి నడుస్తూ ఉంటే, ఉన్నట్లుండి ఒక చోట గుంపులు గుంపులుగా జనం ఒక…

Read more

కవి, ప్రపంచమూ — వీస్వావ షింబోర్‌స్కా

పోలిష్ కవయిత్రి వీస్వావ షింబోర్‌స్కా 1996లో నోబెల్ బహుమతి స్వీకరిస్తూ చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం యిది. ఈ అనువాదానికి అనుమతులు పొందడం ఎలాగో తెలియక, అనుమతి తీసుకోకుండానే అనువాదం చేశాము.…

Read more

అక్షరానికి ఒక సవాలు-”మినీకవిత-2009″ ఆనవాలు

రాసిన వారు: శైలజామిత్ర వ్యాసాన్ని యూనీకోడీకరించడంలో సహకరించిన శ్రావణ్ కుమార్ గారికి ధన్యవాదాలు. – పుస్తకం.నెట్ *********************************** ఉదయాస్తమయాలకు ఆకలి,నిద్ర ఉండవు.అలాగే హృదయానికి కూడా..కానీ వర్షిస్తున్నా,ఎండవేడిమిలో కాల్చేస్తున్నా ఉదయాస్తమయాలు సృష్టిని కంచెలా…

Read more

మాతృషోడశి (అమ్మపదం -2)

మదర్స్ డే (మే 8, ఆదివారం ) సందర్భంగా అమ్మపదం పుస్తకాన్ని పరిచయం చేసినప్పుడు ఆ పుస్తకంలో పొందుపరచిన మాతృషోడశి అనే 16 శ్లోకాలు (వాయుపురాణం నుంచి తీసుకొన్నవి) గురించి ప్రస్తావించాను.…

Read more

శ్రీమదాంధ్రమహాభారతము – ఎందుకు చదవాలి? ఆరణ్యపర్వము– పంచమాశ్వాసము(రెండవ భాగము)

శ్రీమదాంధ్రమహాభారతము – ఎందుకు చదవాలి? ఆరణ్యపర్వము– పంచమాశ్వాసము(రెండవ భాగము) *************** (ఈ సిరీస్ లో వస్తున్న వ్యాసాలన్నీ ఇక్కడ చదవొచ్చు. ఆది సభా పర్వాల పరిచయం ముగిసింది. అరణ్య పర్వం గురించిన…

Read more

జాటర్ ఢమాల్ (కొన్ని ప్రేమకథల్లా..)

వీడి పేరు బుడుగు. ఇంకో పేరు పిడుగు. కావాలిస్తే తెలుగొచ్చిన తెలుగువాణ్ణి అడుగు. *************** మాది అమ్మాయిల బడి. నలుగురు వాచ్‍మెన్లు, ఇద్దరు మాష్టర్లూ, ఒక కాంటీన్ వాడు తప్పించి మగపురుగు…

Read more

కవి సామ్రాట్ నోరి నరసింహశాస్త్రి గారి సాహిత్యవ్యాసాలు

రాసిన వారు: మాలతి నిడదవోలు ******************* నోరి నరసింహశాస్త్రిగారు (1900-1978) పిన్నవయసులోనే కవిత్వం రాయడం ప్రారంభించి దాదాపు ఆరు దశాబ్దాలపాటు కవిత్వం, నాటకం, కథ, నవల, విమర్శవంటి ప్రధాన సాహిత్యప్రక్రియలలో ప్రతిభావంతమయిన…

Read more