Bridging connections – An anthology of Sri Lankan short stories

వ్యాసకర్త: లక్ష్మీదేవి *********  ఎస్సెమ్మెస్ – సునేత్రా రాజకరుణానాయకే వ్రాసిన ఈ కథ యుద్ధానంతర స్తబ్ధ భీతావహ వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది.   (1917 మూవీ లో ఇలాంటి చిత్రణ ఉంటుంది.…

Read more

గోధుమ రంగు ఊహ

వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ *********** మనిషి కి తన ప్రాథమిక అవసరాలు తీరటంతోటే సరిపోదు. వాటిని మించిన మానసికమైన అవసరాలూ, కలలూ, ఆశలూ తోడైతేనే జీవితం సంపూర్ణంగా ఆస్వాదించగలడు. ఆ ప్రయాణంలో…

Read more

అంతర్వీక్ష

వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ ****** తరతరాలుగా సాహిత్యం మనిషి మనుగడలో భాగంగా సమాంతరంగా నడుస్తూనే ఉంది. భూత, వర్తమాన, భవిష్య కాలాల్ని పెనవేసుకుంటూ ఆలోచన, విచక్షణ తెలిసిన మనిషిని ఉత్తమ మార్గంలో…

Read more

పానుగంటివారి కథలు- సాంస్కృతికాంశాల పెన్నిధులు

వ్యాసకర్త: డా. రాయదుర్గం విజయలక్ష్మి ********** పానుగంటి లక్ష్మీనరసింహారావుగారిని (1865-1940)తలచుకోగానే, ‘సాక్షి వ్యాసాలు’ పరిమళిస్తాయి. వారి నాటకాలు పలుకరిస్తాయి. వారు, కథలు కూడా రాశారని, వాటిని ‘కథావల్లరి’ , ‘కథాలహరి’ పేర రెండు…

Read more

లోతైన భావాలు – ఆధునిక వ్యక్తీకరణల ‘జెన్నీ’!

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్ ******* మనిషి సంఘజీవి. సమాజంలో జరుగుతున్న పరిణామాలు మంచిగానో, చెడుగానో మనుషులను ప్రభావితం చేస్తాయి, ఆలోచింపజేస్తాయి. కాలం మారుతున్న కొద్దీ సమాజంలోనూ మార్పులు వస్తున్నాయి. సమాజమంటే వ్యక్తుల కలయిక. సమాజంలో…

Read more

కేతు… తలపులలో! – స్మృతి సంచిక

వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ ********** మనిషి అస్తిత్వం మరణానంతరం కూడా కొనసాగుతూనే ఉంటుంది. ప్రేమించే వ్యక్తుల గుండెల్లో, జ్ఞాపకాల్లో అది శాశ్వతంగా ఉండిపోతుంది. తానున్న సమాజాన్ని నిశితంగా చూస్తూ, అందులోని సమస్యలని…

Read more

ఏకరూపులు

వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ ********** మనిషి జీవితమంతా అధ్యయనమే. అలాగని జీవితాంతం ఏ బడిలోనో చదవనక్కరలేదు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మించిన పాఠశాల లేదు. జీవితం పొడవునా ఎదురయ్యే అనుభవాలను మించిన…

Read more

మధుశ్రీలు చదివాక

వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ **********   బడిలో మా ఝాన్సీ టీచర్ క్లాసులో పాఠం చెప్పటం అయ్యాక ప్రశ్నలు వేసేప్పుడు మేమంతా జవాబులు చెప్పేందుకు పోటీలు పడేవాళ్ళం. ఒకళ్ళని మించి ఒకళ్ళం మరింత…

Read more

మౌలిక పరిశోధనాఫలితాలు: ఏల్చూరి సాహిత్యవ్యాసాలు

వ్యాసకర్త: సూర్యదేవర రవికుమార్ ************* వేయి సంవత్సరాల తెలుగు కావ్యప్రపంచంలో వేలకొలది కావ్యాలు ఆవిర్భవించాయి. వాటిని రచించిన కవులు వేల సంఖ్యలోనే ఉన్నారు. ఈ కాలాన్ని ప్రాచీనం, ఆధునికం అని వింగడించుకొంటే కందుకూరి…

Read more