మార్పు చూసిన కళ్ళు – పుస్తకావిష్కరణ

“మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు)” – భండారు శ్రీనివాసరావు గారి పుస్తకం ఆవిష్కరణ 28వ తేదీ సాయంత్రం ఐదున్నరకు రవీంద్రభారతిలో జరుగనుంది. వివరాలకి ఆహ్వాన పత్రం చూడండి.…

Read more

పుస్తకమే మస్తకం

వ్రాసినవారు: ఆర్.వి.రామారావు (అనుభవజ్ఞులైన పాత్రికేయులు, పాత్రికేయ అధ్యాపకులు, రచయిత, అనువాదకులు అయిన రామారావు గారు వ్రాసిన ఈ వ్యాసం “తెలుగు వెలుగు” సెప్టెంబర్ 2012 సంచికలో ప్రచురించబడింది. వ్యాసాన్ని పుస్తకం.నెట్లో ఉంచేందుకు…

Read more

త్రిపుటి – ‘సరస్వతీ పుత్ర’ డా|| పుట్టపర్తి నారాయణాచార్య

ఒకానొక చక్రవర్తి, ఆయన ఆస్థానపండితుడు కూర్చుని చదరంగం ఆడుతూ ఉన్నారు. అప్పుడక్కడికొక దాసి మదిరారసం  తీసుకొని వచ్చింది. అప్పటికి చక్రవర్తి ఆ చదరంగం ఆటలో ఓడిపోయాడు. పండితుణ్ణి ఏం కావాలో కోరుకొమ్మన్నాడాయన.…

Read more

వీక్షణం-6

తెలుగు అంతర్జాలం: ఆవంత్స సోమసుందర్ రచనల గురించి నిఖిలేశ్వర్ వ్యాసం, “గురజాడను వలచి.. అంబేడ్కర్‌ను మరచి” –బొర్రా గోవర్ధన్ వ్యాసం – అంధ్రజ్యోతి వివిధ పేజీల్లో వచ్చిన వ్యాసాలు. కొత్తగా వచ్చిన…

Read more

భావకవితా పరిమళం – కోనేటి మెట్లు

వ్యాసం రాసిపంపినవారు: సోమశంకర్ కొల్లూరి కవిత్వంలో నవరసాలు పలికించవచ్చు. ఛందోబద్ద కావ్యాలలో భావాలను గుహ్యంగా, మార్మికంగా వ్యక్తీకరించి కవి ఆనందించవచ్చు. పాఠకులను ఆనందిపజేయచ్చు.  వచన కవిత్వం అందునా భావ కవిత్వం ప్రధానంగా అనుభూతి…

Read more

డా. ఆవంత్స సోమసుందర్ 89వ జన్మదినోత్సవం – ఆహ్వానం

వివరాలు తెలిపిన వారు: అట్లూరి అనిల్ ******** డా. ఆవంత్స సోమసుందర్ లిటరరీ ట్రస్ట్-పిఠాపురం వారి పన్నెండవ వార్షిక సాహితీ మహోత్సవం, సోమసుందర్ గారి 89వ జన్మదినోత్సవాలకి సంబంధించిన ఆహ్వానపత్రం ఇది.…

Read more

సౌందర్య దర్శనం

వ్రాసిన వారు: భైరవభట్ల కామేశ్వరరావు ********* ఒక అరవిచ్చిన గులాబి, ఒక రాలిన పండుటాకు, పసిపాప బోసినవ్వు, అవ్వ ముఖంలో ముడతలు, ఇంధ్రధనుస్సు, శ్రామికుని చెమట బిందువు – అన్నిట్లోనూ అందం…

Read more