వావిళ్ళ రామస్వామి శాస్త్రి

రాసిన వారు: ద్వైతి బాలశిక్ష మొదలు భారతంబు వరకు గ్రంథమేదియైన కావలసిన వ్రాయుడింకనేల “వావిళ్ళ” కనియెడు పలుకు తెలుగునాట నిలిచె నేడు — ఆంధ్ర వాఙ్మయ చరితంబునందు తెలుగు ముద్రణ చరిత్రమును…

Read more

హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో కినిగె స్టాల్ గురించి

కినిగె – తెలుగు పుస్తకానికి కొత్త చిరునామా! తెలుగు ఈ-పుస్తకాలను తెలుగు ప్రపంచానికి చేరువ చెయ్యడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న కినిగె స్టాల్  నంబర్ 190 వద్ద హైదరాబాద్ పుస్తక ప్రదర్శన…

Read more

హైదరాబాదు బుక్ ఫెయిర్ లో కొత్తపల్లి పత్రిక స్టాలు – ప్రకటన

“కొత్తపల్లి” పిల్లల మాస పత్రిక గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇదివరలో పుస్తకం.నెట్లో “కొత్తపల్లి” గురించిన పరిచయమూ, పత్రిక నడిపేవారితో ఇంటర్వ్యూ కూడా వేశాము. ఆ పత్రిక వారు హైదరాబాదు పుస్తక…

Read more

అంపశయ్య మీద ఉన్న బాలసాహిత్యాన్ని రక్షించుకుందామా?

అంపశయ్య మీద ఉన్న బాలసాహిత్యాన్ని రక్షించుకుందామా? మీకు భుజాన భేతాళుడిని చురకత్తిలాంటి చూపులతో మెలితిరిగిన కోరమీసంతో గంభీరంగా స్మశానంలోనుండి నడిచివెళ్తున్న విక్రమార్కుడు గుర్తున్నాడా? మీకు ఒంటికన్ను రాక్షసుడు, అతనితో సాహసోపేతంగా యుద్ధం…

Read more

Amy Waldman – The Submission

సెప్టెంబరు 11, 2001 న అల్‌కెయిదాకు చెందిన టెర్రరిస్టులు వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటగన్‌ల పై దాడిచేసిన తరువాత అమెరికన్ సమాజంలో ముస్లిం వ్యతిరేక భావం ఒక వెల్లువలా వచ్చింది. ఈ…

Read more

ఆకాశం – పుస్తక పరిచయ సభ ఆహ్వానం

బి.వి.వి. ప్రసాద్ కవితా సంపుటి “ఆకాశం” పరిచయ సభ డిసెంబర్ 15న జరుగనుంది. వివరాలు: సమావేశ స్థలం: సుందరయ్య విజ్ఞాన కేంద్రం (సెల్లార్ హాలు), బాగ్ లింగంపల్లి, హైదరాబాదు తేదీ: గురువారం,…

Read more

పుస్తక ప్రియుడు…శ్రీ మోదు రాజేశ్వర రావు

రాసిన వారు: శ్రీనిక (ఒక రచయిత తన రచనల ద్వారా సమాజాని కి సేవ చేయచ్చు. కానీ సాటి రచయితలను ప్రోత్సహించే వారిలో అరుదైన వ్యక్తి..శ్రీ మోదు రాజేశ్వర రావు. అటువంటి…

Read more

కైవల్యం – శ్రీవల్లీ రాధిక

(శ్రీవల్లీ రాధిక గారి కవితా సంకలనం “కైవల్యం” ఇటీవలే విడుదలైంది. ఆ పుస్తకంపై – సామవేదం షణ్ముఖశర్మ, తనికెళ్ళ భరణి గార్ల అభిప్రాయాలు ఇవి – పుస్తకం.నెట్) ****************************** పలుకు పదను…

Read more