జ్ఞాపకాల పరిమళాలు: స్వర్ణయుగ సంగీతదర్శకులు (1931-1981)

నిఘంటువులు, విజ్ఞానకోశాలు (ఎన్‌సైక్లోపీడియాలు) వంటివి ఎలా తయారవుతాయి? ముందు అలాంటివి తయారు చేయటానికి అవసరమైన ప్రతిభ ఉన్న మనుషులు కావాలి. ఐతే ప్రతిభ ఒకటే చాలదు. దానికన్నా ముఖ్యావసరం ఆ పని…

Read more

ఆవేదనతో నిండిన అక్షర నీరాజనం…. జ్వాలాముఖి “భస్మ సింహాసనం”

రాసిన వారు: శైలజామిత్ర ***************** ప్రముఖ దిగంబరకవి జ్వాలాముఖి (ఆకారం రాఘవాచారి) మనమధ్య లేకున్నా వారి తాలుకు ఒక అంతులేని భావమేదో మనల్ని వెన్నాడుతూనే ఉంటుంది..సమాజం పట్ల వారి ఆవేదన, ఏదో…

Read more

అక్షరానికి ఒక సవాలు-”మినీకవిత-2009″ ఆనవాలు

రాసిన వారు: శైలజామిత్ర వ్యాసాన్ని యూనీకోడీకరించడంలో సహకరించిన శ్రావణ్ కుమార్ గారికి ధన్యవాదాలు. – పుస్తకం.నెట్ *********************************** ఉదయాస్తమయాలకు ఆకలి,నిద్ర ఉండవు.అలాగే హృదయానికి కూడా..కానీ వర్షిస్తున్నా,ఎండవేడిమిలో కాల్చేస్తున్నా ఉదయాస్తమయాలు సృష్టిని కంచెలా…

Read more

మాతృషోడశి (అమ్మపదం -2)

మదర్స్ డే (మే 8, ఆదివారం ) సందర్భంగా అమ్మపదం పుస్తకాన్ని పరిచయం చేసినప్పుడు ఆ పుస్తకంలో పొందుపరచిన మాతృషోడశి అనే 16 శ్లోకాలు (వాయుపురాణం నుంచి తీసుకొన్నవి) గురించి ప్రస్తావించాను.…

Read more

శ్రీమదాంధ్రమహాభారతము – ఎందుకు చదవాలి? ఆరణ్యపర్వము– పంచమాశ్వాసము(రెండవ భాగము)

శ్రీమదాంధ్రమహాభారతము – ఎందుకు చదవాలి? ఆరణ్యపర్వము– పంచమాశ్వాసము(రెండవ భాగము) *************** (ఈ సిరీస్ లో వస్తున్న వ్యాసాలన్నీ ఇక్కడ చదవొచ్చు. ఆది సభా పర్వాల పరిచయం ముగిసింది. అరణ్య పర్వం గురించిన…

Read more

కవి సామ్రాట్ నోరి నరసింహశాస్త్రి గారి సాహిత్యవ్యాసాలు

రాసిన వారు: మాలతి నిడదవోలు ******************* నోరి నరసింహశాస్త్రిగారు (1900-1978) పిన్నవయసులోనే కవిత్వం రాయడం ప్రారంభించి దాదాపు ఆరు దశాబ్దాలపాటు కవిత్వం, నాటకం, కథ, నవల, విమర్శవంటి ప్రధాన సాహిత్యప్రక్రియలలో ప్రతిభావంతమయిన…

Read more

గజ ఈతరాలు – గొరుసు జగదీశ్వరరెడ్డి కథలు

రాసిన వారు: కాకుమాని శ్రీనివాసరావు ******************* చలం తన రచనల గురించి చెబుతూ “అది నేను, నా రక్తం, నా గడచిన జీవితపు ఛాయ” అంటాడు. గొరుసు జగదీశ్వరరెడ్డి కథలు చదువుతున్నప్పుడు…

Read more

వేలవేల భావాలతో “వెయ్యినూట పదహార్లు”

రాసిన వారు: శైలజామిత్ర (వ్యాసం యూనీకోడీకరించడంలో సహాయం చేసిన శ్రావణ్ కుమార్ గారికి ధన్యవాదాలు -పుస్తకం.నెట్) ************** అల చిన్నదే..తీరం చూస్తే చాలు అల్లరి చేస్తుంది..అలాగే అక్షరం చిన్నదే కానీ భావంతో…

Read more

రంగనాయకమ్మగారి నవల – “జానకి విముక్తి” – పురుష పీడన నించి స్త్రీల విముక్తి

రాసిన వారు: మంజరి లక్ష్మి **************** ఙ్ఞానం అభివృద్ధి చెందిన కొద్దీ, ఆత్మ గౌరవానికి కూడా విలువ ఇవ్వటం అనేది అర్ధం అవుతుంది. ఈ మధ్యనే “నవ్య” వారపత్రికలో రంగనాయకమ్మ గారి,…

Read more