“సముద్రం” కధాసంకలనం- సమీక్ష
రాసిన వారు: సి.ఎస్.రావు *************** చదివించే బిగి ఉండటం ఏ రచనకైనా ప్రాధమికమైన బలం. తెరచిన కధ మూయకుండా చదివించగల నేర్పు శ్రీ తమ్మినేని యదుకులభూషణ్ కి పుష్కలంగా ఉంది. ఆయన…
రాసిన వారు: సి.ఎస్.రావు *************** చదివించే బిగి ఉండటం ఏ రచనకైనా ప్రాధమికమైన బలం. తెరచిన కధ మూయకుండా చదివించగల నేర్పు శ్రీ తమ్మినేని యదుకులభూషణ్ కి పుష్కలంగా ఉంది. ఆయన…
రాసిన వారు: సుధాకర్ రెడ్డిపల్లి ***************** ఇస్లాం అడుగుపెట్టిన ప్రతి నేలా ఇస్లామీకరణం చెందింది. కాని, భారతావని మాత్రం ఇస్లాం కు తలవంచలేదు.వేయ్యండ్లు ఇస్లాం రాజ్యం చేసిన ఎందుకు భారతదేశం తలవంచలేదు?…
రాయాలనుకుని రాయకుండా దాటేస్తున్న పుస్తకాల జాబితా అలా పెరుగుతూనే ఉంది. కనీసం ఒకదాని గురించన్నా అర్జెంటుగా రాసేస్తే లోపలి మనిషి కొంతన్నా నస ఆపుతుందన్న తాపత్రేయం లో…ఈ టపా! ఇటీవలికాలం లో…
వ్యాసం రాసిపంపిన వారు: తృష్ణ _________________________________________________________________ వంటింట్లో కత్తిపీట ముందర కూర్చుని కూరలు తరుగుతున్న విశ్వనాధ సత్యనారాయణగారు, కుటుంబ సభ్యులతో జాషువా గారు, పడకకుర్చీలో కూచుని ఉన్న గన్నవరపు సుబ్బరామయ్యగారు, గులాబిలు…
రాసినవారు: ఎ. స్నేహాలత ఎ. స్నేహలత అన్న కలం పేరుతో రాస్తున్న అన్నపూర్ణ విశాఖపట్నంలో పౌరహక్కుల సంఘంలో కార్యకర్త. న్యాయశాస్త్ర విద్యార్థి. (ఈ వ్యాసం మొదట ’వీక్షణం’ పత్రిక జనవరి 2010…
హమ్మ్.. “మాటలకు నానార్థాలు కాని, మనసుకా?!” అంటారు మల్లాది రామకృష్ణశాస్త్రి గారు, కృష్ణాతీరంలో! మనసు అంతరార్థం తెల్సుకోవటం కూడా అంత తేలికైన పని కాదు. ఈ ఫోకస్ అనౌన్స్ చేద్దాం అనుకున్నప్పటి…
ఏ ఒక్క కథా ఒకసారి చెప్పిన పద్ధతిలో చెప్పినట్టు చెప్పకుండా చెప్పుకొచ్చిన యండమూరి వీరేంద్రనాథ్ కథా సంకలనం “ఆ ఒక్కటీ అడక్కు!” పరిచయకర్త:: సాయి పీవీయస్. =============================================================================== “మంచి ప్రేమ కథలని…
స్వానుభవంలో ఎన్నిసార్లు గొంతెత్తి పాడుకున్నా తనివి తీరని గేయాలు మూడే మూడు.మొదటిది పులుపుల శివయ్య గారి “పలనాడు వెలలేని మాగాణిరా”;దీనిని బాలడ్ గా భావించవచ్చు .రెండవది దాశరధి గారి “మాట్లాడని మల్లెమొగ్గ…
వ్యాసం రాసిన వారు: మూలా సుబ్రమణ్యం [ఈ వ్యాసం మొదట తెలుగుపీపుల్.కాంలో ఆగస్టు 2004 లో ప్రచురితమైంది. వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించేందుకు అనుమతించిన తెలుగుపీపుల్.కాం యాజమాన్యానికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్ బృందం.]…