దేవుణ్ణి మనిషిని చేసిన ‘కొండ కతలు’

వేంకటేశ్వరస్వామి తిరుపతి కొండమీద ఎలా వెలిశాడు అనగానే నాకు (బహుశా మీగ్గూడా) భృగు మహర్షి కోపమూ, లక్ష్మి అలిగి వెళ్ళిపోవటమూ, ఆవిణ్ణి వెతుక్కొంటూ విష్ణువు భూలోకాన కొండమీదకొచ్చి పుట్టలో ఉండటమూ వగైరా…

Read more

కథాసాగరం-III

వ్రాసిన వారు: శారద (ఈ సిరీస్ లో మిగితా వ్యాసాలు ఇక్కడ చూడవచ్చు) *********** మనుషులు చాలా విచిత్రమైన వారు. ఎన్నెనో ద్వైదీభావనలూ, పరస్పర విరుధ్ధమైన ప్రవృత్తులూ వారిలో (మనందరిలో!) కనిపిస్తాయి.…

Read more

శ్రీమదాంధ్రమహాభారతం ఎందుకు చదవాలి-2.2: సభాపర్వం

రాసిన వారు: మల్లిన నరసింహారావు (ఈ సిరీస్ లో వస్తున్న వ్యాసాలన్నీ ఇక్కడ చదవొచ్చు) ********************* (సభా పర్వ పరిచయం లో ఇది మూడో వ్యాసం. మొదటి వ్యాసం ఇక్కడ, రెండో…

Read more

బాహ్య ప్రపంచపు మసి వదిలి తళతళలాడే ‘ రెండో పాత్ర’

రాసిన వారు: తమ్మినేని యదుకులభూషణ్ ************************ విన్నకోట రవిశంకర్ మూడవ పుస్తకం రెండో పాత్రలో ముప్ఫై మూడు కవితలు. పాతికేళ్ళుగా కవితా సేద్యం చేస్తున్నా,ఇతని ఫలసాయం బహు స్వల్పం. అధిక దిగుబడినిచ్చే…

Read more

ఆ కుటుంబంతో ఒక రోజు – జె యు బి వి ప్రసాద్

జెయుబివి ప్రసాద్ గారు నాకు మొదట (2003 ప్రాంతాల్లో) ఇంటర్నెట్‌లో తెలుగు చర్చావేదిక రచ్చబండలో పరిచయం. అక్కడ చర్చల్లో రంగనాయకమ్మగారి వీరాభిమానిగా ఆయన మాలో చాలామందికి గుర్తు. ఆతర్వాత కొన్నాళ్ళకు (2004…

Read more

శ్రీమదాంధ్రమహాభారతం ఎందుకు చదవాలి-2.1: సభాపర్వం

వ్రాసిన వారు: మల్లిన నరసింహారావు (ఈ సిరీస్ లో వస్తున్న వ్యాసాలన్నీ ఇక్కడ చదవొచ్చు) ********************* (సభా పర్వ పరిచయం లో మొదటి వ్యాసం ఇక్కడ చదవండి. ఆ తరువాత..) చేయుము…

Read more

సాహితీ సమరాంగణ సార్వభౌముడు “శ్రీ కృష్ణ దేవరాయలు”

రాసిన వారు: పి.కుసుమ కుమారి ****************** సాహితీ సమరాంగణ సార్వభౌముడు “శ్రీ కృష్ణ దేవరాయలు” అనే పుస్తకము రచయిత బి. సుబ్బారావు గారి తెలుగు సాహిత్యాభిమానానికి నిలువుటద్దముగా వెలువడినది. సాహితీ సమరాంగణ…

Read more

నండూరి రామమోహన రావు గారి “విశ్వదర్శనం”

రాసిన వారు: విష్ణుభొట్ల లక్ష్మన్న ***************** ఈ మధ్య జాలంలో మతస్వరూపాలపై ఒక వ్యాసం ప్రచురించబడింది. అందుకు స్పందనగా కొందరు పాఠకుల అభిప్రాయాలు చదివాను. మతంపై మనకున్న విశ్వాశాలకి, నమ్మకాలకి కారణం…

Read more