వృక్ష మహిమ

రాసిన వారు: కాదంబరి ************************** మన హిందూ జ్యోతిష్యశాస్త్రానికీ, ఖగోళశాస్త్రానికీ అవినాభావ సంబంధం ఉన్నది. అలాగే ఆయుర్వేద వైద్య విధానానికీ,ప్రకృతికీ కూడా! ఈ సంప్రదాయమే “అహింసా విధానానికి” మూలస్తంభం గా నిలిచినది.…

Read more

అల్లీ ముఠా

రాసిన వారు: Kata Chandrahaas *************************** దొంగ ఎవరు? దొర ఎవరు? అనే ప్రశ్నతో నడుస్తుంది “అల్లీ ముఠా” గేయ నాటిక. సమాజం లో పెద్దమనుషులుగా చలామణి అయ్యేవారి మూలాలు వెతికితే…

Read more

హనుమచ్ఛాస్త్రికథలు – 70 యేళ్ళనాటి కథానికలు

శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి కవిగా, విమర్శకునిగా ఆంధ్రపాఠకలోకానికి బాగా తెలిసినవారు. తెలుగులో చిన్నకథలకు కథానిక అన్న పేరు రూఢం చేసింది శ్రీ శాస్త్రిగారేనన్నది కూడా ప్రాచుర్యంలో ఉన్న విషయమే. కథానిక నాకు…

Read more

వావిళ్ళ రామస్వామి శాస్త్రి

రాసిన వారు: ద్వైతి బాలశిక్ష మొదలు భారతంబు వరకు గ్రంథమేదియైన కావలసిన వ్రాయుడింకనేల “వావిళ్ళ” కనియెడు పలుకు తెలుగునాట నిలిచె నేడు — ఆంధ్ర వాఙ్మయ చరితంబునందు తెలుగు ముద్రణ చరిత్రమును…

Read more

Amy Waldman – The Submission

సెప్టెంబరు 11, 2001 న అల్‌కెయిదాకు చెందిన టెర్రరిస్టులు వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటగన్‌ల పై దాడిచేసిన తరువాత అమెరికన్ సమాజంలో ముస్లిం వ్యతిరేక భావం ఒక వెల్లువలా వచ్చింది. ఈ…

Read more

కైవల్యం – శ్రీవల్లీ రాధిక

(శ్రీవల్లీ రాధిక గారి కవితా సంకలనం “కైవల్యం” ఇటీవలే విడుదలైంది. ఆ పుస్తకంపై – సామవేదం షణ్ముఖశర్మ, తనికెళ్ళ భరణి గార్ల అభిప్రాయాలు ఇవి – పుస్తకం.నెట్) ****************************** పలుకు పదను…

Read more

జుమ్మా – రాయలసీమ, పేదల, ముస్లిం జీవితాల కథలు

రెండు దశాబ్దాల క్రితం వరకూ తెలుగులో ముస్లిములైన రచయితలు ఉండేవారుకానీ, ముస్లిం కథ అంటూ ప్రత్యేకంగా చెప్పుకోదగినంత సాహిత్యం ఉన్నట్లు గుర్తు లేదు. గత రెండు దశాబ్దాలలో ముస్లిం సాంస్కృతిక, సామాజిక నేపధ్యంలో…

Read more

దోసిట్లో పుస్తకాలు ఇన్నేనా?

రాసిన వారు: ముక్తవరం పార్థసారథి (ఈ వ్యాసం వీక్షణం పత్రిక డిసెంబర్ 2010 సంచికలో, ‘చదవాల్సిన పుస్తకాలు’ అన్న శీర్షికలో వచ్చింది. తిరిగి పుస్తకం.నెట్ లో ప్రచురించడానికి అనుమతించిన వీక్షణం పత్రిక…

Read more