V.A.K. “ఆలాపన” కు “జై” అన్న ముళ్ళపూడి వేంకటరమణ
వ్రాసిన వారు: కాదంబరి **************** వేంకట ఆనంద కుమార కృష్ణ రంగారావు అవిరళ కృషికి మహోద్గ్రంధ రూపమే 513 పుటల “ఆలాపన”. శ్రీమతి భార్గవి గారికి ‘పుస్తకప్రపంచం’ ఋణపడి ఉంటుందనడంలో సందేహం…
వ్రాసిన వారు: కాదంబరి **************** వేంకట ఆనంద కుమార కృష్ణ రంగారావు అవిరళ కృషికి మహోద్గ్రంధ రూపమే 513 పుటల “ఆలాపన”. శ్రీమతి భార్గవి గారికి ‘పుస్తకప్రపంచం’ ఋణపడి ఉంటుందనడంలో సందేహం…
వారణాసి నాగలక్ష్మి గారి కథా సంపుటి “ఆసరా”కి ముందుమాటగా ప్రముఖ సాహితి విమర్శకులు విహారి గారు ఇలా రాసారు. * * * శ్రీమతి నాగలక్ష్మిగారు లబ్ధప్రతిష్ఠురాలైన కవయిత్రి, రచయిత్రి, చిత్రకారిణి.…
ఎన్ని శతాబ్దాల భావ ప్రభంజనం కవిత్వం. కవిత్వం ఇదే అని చూపడానికి దాఖలాలు లేవు..ఒక్కో గుండె పలకరింపు ఒక్కోలా ఉంటుంది. అలాగే ఒక్కో కవిత్వం ఒక్కోలా ఉంటుంది..తొలి గజల్ కవయిత్రి ఎం.బి.డి.శ్యామల…
(ఈ వ్యాసం మొదట ఆంధ్రజ్యోతి “వివిధ” లో అక్టోబర్ 31న వచ్చింది. కొన్ని మార్పులతో రచయిత నరేష్ నున్నా దాన్ని పుస్తకం.నెట్ లో ప్రచురణార్థం అందించారు – పుస్తకం.నెట్) ************************* ‘నూరేళ్ల…
పచ్చగడ్డిపైన ఒక్క వాన చుక్క పడితే ఒకవైపు పచ్చగడ్డి, మరోవైపు వానచుక్క కలిస్తేనే ప్రకృతికి హృద్యమయిన చిత్రమవుతుంది. అలాగే బిడ్డ, తల్లి తోను, ఒకానొక వయసులో తల్లి, బిడ్డతోను ఉన్నప్పుడే సృష్టికి…
అంకురం సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాట “ఎవరో ఒకరు/ ఎపుడో అపుడు/ నడవరా ముందుగా/ అటో ఇటో ఎటోవైపు” నాకు చాలా ఇష్టం. ఆ పాట ఎప్పుడు విన్నా నా…
ముద్దుకృష్ణ వైతాళికులు పై చౌదరిగారి పరిచయ వ్యాసంలో మొదటి భాగం ఇక్కడ. 1935 వరకూ తెలుగు కవితా నవప్రస్థానంలో పాలు పంచుకొని పేరు పొందిన రచయిత లందరూ దాదాపుగా వైతాళికులు సంకలనంలో ఉన్నారు.…
ఆధునిక కవిత్వంలో ప్రకృతిప్రేమికత్వం అరుదుగా కనిపించే లక్షణం. ఆధునిక కవులకి ప్రకృతి కంటే ముఖ్యమైన విషయాలు ఎక్కువైపోవడం బహుశా ఒక కారణం. వారసలు ప్రకృతిదృశ్యాలకి దూరమైన పరిసరాల్లో పుట్టి పెఱగడం మఱో…
తెలుగునాట సినీహీరో శోభన్బాబు పేరు తెలియనివారుండరు. మా తరంవాళ్ళమంతా ఆయన అభిమానులమే. ఎన్.టి.ఆర్, ఏయెన్నార్లకి కాస్త వయసుమళ్ళుతూ ఉన్న దశలో, చిత్రసీమ క్రమక్రమంగా నలుపు-తెలుపు కాలఖండంలోంచి ఈస్ట్మన్ కలర్కి మారుతూ ఉన్న…