“అక్షరార్చన” సాహిత్య వ్యాస సంకలనము
రాసిన వారు: పి.కుసుమ కుమారి ***************** “అక్షరార్చన” 36 వ్యాసముల రత్న మాలిక. పాటీబండ మాధవ శర్మగారి షష్ఠి పూర్తి సన్మాన సంచిక ఇది. వ్యాసముల జాబితా: 1) సాహితీ సంపత్తిః…
రాసిన వారు: పి.కుసుమ కుమారి ***************** “అక్షరార్చన” 36 వ్యాసముల రత్న మాలిక. పాటీబండ మాధవ శర్మగారి షష్ఠి పూర్తి సన్మాన సంచిక ఇది. వ్యాసముల జాబితా: 1) సాహితీ సంపత్తిః…
ఈ తరం, అనగా ఎలెక్ట్ర్రానిక్ యుగానికి సంబంధించిన ఇప్పటి తరం వారికి, శారదా శ్రీనివాసన్ ఒక అపరిచిత పేరు కావచ్చు. రేడియోలో నాటికల ద్వారా సినిమా తారలకున్నంత ఫాన్ ఫాలోయింగ్ పొందిన…
రెండువారాల పూర్వం శ్రీమతి ముదిగంటి సుజాతారెడ్డిగారి ఆత్మకథని పరిచయం చేస్తూ తెలుగులో స్త్రీల ఆత్మకథలు (సినిమాతారలవి తప్పించి) ఇంతకు ముందు చదువలేదు అని వ్రాశాను. ఆ తరువాత గుర్తుకు వచ్చింది కొన్నేళ్ళ…
తొలి మహామంత్రిణి నాయకురాలు నాగమ్మ (చరిత్ర దాచిన పల్నాటి ప్రామాణిక దర్పణం) ఈ పుస్తకం – పల్నాటి చరిత్ర గురించి జనబాహుళ్యంలో స్థిరపడ్డ సత్యాసత్యాల గురించి రచయిత చేసిన పరిశోధనల సారాంశం…
1995 ఏప్రిల్ మొదటివారం. మద్రాసు వెళ్ళిన నేను శ్రీ ఎం.బి.ఎస్. ప్రసాద్ని కలిశాను. బొమ్మ బొరుసు పుస్తకం విషయాలు వ్రాసినప్పుడు చెప్పినట్లు ముళ్ళపూడి వెంకటరమణగారి రచనలన్నీ ఒక సంపుటంగా ప్రచురించాలని ప్రయత్నిస్తున్న…
[ఆగస్టు 29 – గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి.] (ఈ వ్యాసం 2007 సెప్టెంబర్ లో జరిగిన డీటీఎల్సీ వారి సమీక్ష-చర్చకు సంబంధించినది. వ్యాసం ప్రచురణకు అనుమతి ఇచ్చిన డీటీఎల్సీ వారికి…
వ్యాసకర్త: వర ముళ్ళపూడి తొలి ప్రచురణ: తెలుగు పలుకు; తానా 18వ మహాసభల ప్రత్యేక సంచిక (2011) ఈ వ్యాసాన్ని పునర్ముద్రించటానికి అనుమతించిన వర ముళ్ళపూడి గారికి పుస్తకం.నెట్ ధన్యవాదాలు. ______________________________________________________________________________________…
ప్రముఖ రచయిత్రి ముదిగంటి సుజాతారెడ్డి గారి ఆత్మకథ ముసురు పేరిట ప్రజాతంత్ర పత్రికలో ధారావాహికగా వచ్చిందట. ఇప్పుడు పుస్తకరూపంలో వచ్చింది. ఆత్మకథలు చదవటంలో నాకు ప్రత్యేకమైన ఆసక్తి ఉన్నా, సినీనటులు భానుమతి,…