గంగమ్మ తల్లి

సాహిత్యం అంటే ఒకప్పుడు అర్థం ఆనందానికి నెలవు అని. నేటి సాహిత్యానికి అర్థం వేరు. నేటి సాహిత్యం జీవితవాస్తవాలను ప్రతిబింబించేది, మనిషి జీవితపు సున్నితత్త్వాన్ని ఉజ్జ్వలంగా భాసింపజేసేది, సిద్ధాంతాల తెలివితేటలతో పాఠకుని…

Read more

తెలుగువారి చరిత్ర – వేర్పాటువాదం

వ్యాసం రాసినవారు: కోడూరి గోపాలకృష్ణ  *** రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక తెలంగాణా ఉద్యమ పరిస్థితుల దృష్ట్యా, ప్రజలకు నాయకులకు సంబంధిత రాష్ట్ర చరిత్ర తెలుసుకోవాలన్న ఆసక్తి సాధారణంగానే ఎక్కువ ఉంటుంది. మామూలుగా…

Read more

పోలీస్ సాక్షిగా

వ్రాసిన వారు: సూరంపూడి పవన్ సంతోష్ ************* సాధారణంగా నూటికి ఎనభైమందికి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కే అవసరం రాదు. పోలీసుల వృత్తిగత విశేషాలు తెలుసుకునే అవకాశమూ దొరకదు. ఐతే ఆసక్తి…

Read more

విశ్వనాథ – “దమయంతీ స్వయంవరం”

వ్రాసిన వారు: Halley ******* ఈ పరిచయం విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన “దమయంతీ స్వయంవరం” గురించి. అప్పుడెపుడో “వేయి పడగలు” చదివాక నేను పెద్దగా విశ్వనాథవారి రచనలు ఏవీ చదవలేదు.…

Read more

రజనీ భావతరంగాలు

గత ఏడాది అక్టోబర్-నవంబర్ ప్రాంతంలో “రజనీ భావతరంగాలు” అన్న పుస్తకం నా చేతికందింది. అప్పటికి రజనీ గారి గురించి నాకు తెలిసిందల్లా ఈమాటలో వచ్చిన ఇంటర్వ్యూ, ఇతరత్రా కొన్ని పాటలు మాత్రమే.…

Read more

త్రిపుటి – ‘సరస్వతీ పుత్ర’ డా|| పుట్టపర్తి నారాయణాచార్య

ఒకానొక చక్రవర్తి, ఆయన ఆస్థానపండితుడు కూర్చుని చదరంగం ఆడుతూ ఉన్నారు. అప్పుడక్కడికొక దాసి మదిరారసం  తీసుకొని వచ్చింది. అప్పటికి చక్రవర్తి ఆ చదరంగం ఆటలో ఓడిపోయాడు. పండితుణ్ణి ఏం కావాలో కోరుకొమ్మన్నాడాయన.…

Read more

భావకవితా పరిమళం – కోనేటి మెట్లు

వ్యాసం రాసిపంపినవారు: సోమశంకర్ కొల్లూరి కవిత్వంలో నవరసాలు పలికించవచ్చు. ఛందోబద్ద కావ్యాలలో భావాలను గుహ్యంగా, మార్మికంగా వ్యక్తీకరించి కవి ఆనందించవచ్చు. పాఠకులను ఆనందిపజేయచ్చు.  వచన కవిత్వం అందునా భావ కవిత్వం ప్రధానంగా అనుభూతి…

Read more

సౌందర్య దర్శనం

వ్రాసిన వారు: భైరవభట్ల కామేశ్వరరావు ********* ఒక అరవిచ్చిన గులాబి, ఒక రాలిన పండుటాకు, పసిపాప బోసినవ్వు, అవ్వ ముఖంలో ముడతలు, ఇంధ్రధనుస్సు, శ్రామికుని చెమట బిందువు – అన్నిట్లోనూ అందం…

Read more