“పరీక్ష”-విశ్వనాథ వారి నవల
రాసిన వారు: కౌటిల్య **************** విశ్వనాథవారు 1951లో రాసిన ఈ నవల సంవత్సరం క్రితం విజయవాడ,లెనిన్ సెంటర్,పాత పుస్తకాల షాపు, “ప్రాచీనాంధ్ర గ్రంథమాల” లో కొన్నా.ధర ఎంత పెట్టానో సరిగ్గా గుర్తులేదు.…
రాసిన వారు: కౌటిల్య **************** విశ్వనాథవారు 1951లో రాసిన ఈ నవల సంవత్సరం క్రితం విజయవాడ,లెనిన్ సెంటర్,పాత పుస్తకాల షాపు, “ప్రాచీనాంధ్ర గ్రంథమాల” లో కొన్నా.ధర ఎంత పెట్టానో సరిగ్గా గుర్తులేదు.…
వ్రాసిన వారు: మల్లిన నరసింహారావు ******************* పదిహేనో తేదీన వచ్చిన ఈ వ్యాసానికి కొనసాగింపు. తన రెండవ భార్య యైన మాద్రితో వేటకు వెళ్ళిన పాండురాజు రెండు లేళ్ళజంట క్రీడిస్తుండగా వాటిలో…
రాసిన వారు: మల్లిన నరసింహారావు ******************* ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుకున్నాను. అందుకు నేనేం చేయ్యాలి? చదివితేనే గదా తెలిసేది ఎందుకు చదవాలో? అందులో ఏమున్నదో? అందుకని మహా భారతం పుస్తకాలకోసమని…
రాసిన వారు: భానుకిరణ్ ************* ఆఫ్రికా స్త్రీ వాద రచయిత ” మహమ్మద్ ఉమర్” రచించిన ఈ నవల, ముస్లిం ప్రపంచంలో అణిచివేతకు గురవుతున్న మహిళల గురించి, చదువరుల మనసుకు హత్తుకు…
జలార్గళ శాస్త్రము రచన: వరాహ మిహిరుడు వ్యాఖ్యాత: బి.ఎ.వి.స్వామి ప్రకాశకులు: లక్ష్మీనారాయణ బుక్ డిపో, ఆకుల సూర్యనారాయణ అండ్ బ్రదర్సు, రాజమండ్రి, 1985 వెల: రెండున్నర రూపాయలు పేజీలు: నలభై ఎనిమిది…
పంపిన వారు: వంశీ కృష్ణ ప్రముఖ కవులు, విమర్శకులు అఫ్సర్, వంశీ కృష్ణ సంపాదకులుగా “సారంగ” బుక్స్ వారి తొలి ప్రచురణ “అనేక” పదేళ్ళ కవిత్వం ఇది. ముఖ్యంగా గ్లోబలైజేషన్ తరవాత…
తెలుగులో మొదటి నవల ఏది అన్న విషయం మీద అభిప్రాయ భేదాలున్నాయి. 1872లో శ్రీ నరహరి గోపాలకృష్ణమ్మ చెట్టి శ్రీరంగరాజ చరిత్రము (సోనాబాయి పరిణయము అని ఇంకో పేరు) అన్న ‘నవీన ప్రబంధా’న్ని…
రాసిన వారు: శ్రీనివాస్ వురుపుటూరి ******************** ఓ పది పన్నెండేళ్ళ క్రితం, కవిత్వం చదివి ఇప్పటికన్నా బాగా స్పందించగలిగిన కాలంలో, ఓ రెండు హైకూ సంకలనాలను కొనుక్కున్నాను. కవి పేరు బి.వి.వి.ప్రసాద్.…
ఇంట్లో ఉన్న చెత్త పడేద్దామని పాత నోట్సులూ, పత్రికలూ గట్రా పడేస్తూ ఉంటే, ఒక చివర్లో కనబడ్డాయివి – రష్యన్ పిల్లల పుస్తకాల తెలుగు అనువాదాలు. ఒక్కసారిగా మనసు ఒక పదిహేను-ఇరవయ్యేళ్ళు…