భావకవితా పరిమళం – కోనేటి మెట్లు
వ్యాసం రాసిపంపినవారు: సోమశంకర్ కొల్లూరి కవిత్వంలో నవరసాలు పలికించవచ్చు. ఛందోబద్ద కావ్యాలలో భావాలను గుహ్యంగా, మార్మికంగా వ్యక్తీకరించి కవి ఆనందించవచ్చు. పాఠకులను ఆనందిపజేయచ్చు. వచన కవిత్వం అందునా భావ కవిత్వం ప్రధానంగా అనుభూతి…
