మరువలేని మాటలు: గుంటూరు శేషేంద్ర శర్మ
ఈ ఏడు మొదలుపెట్టాలి అనుకున్న శీర్షికల్లో ఒకటి – మరువలేని మాటలు అని రెండో వార్షికోత్సవం పోస్టులో చదివే ఉంటారు. అది చదివాకే, నేనే మొదలుపెడదాంఅనుకుని, రాస్తున్నా! ఈ వాక్యాలు/పద్యాల్లోని భాగాలు…
ఈ ఏడు మొదలుపెట్టాలి అనుకున్న శీర్షికల్లో ఒకటి – మరువలేని మాటలు అని రెండో వార్షికోత్సవం పోస్టులో చదివే ఉంటారు. అది చదివాకే, నేనే మొదలుపెడదాంఅనుకుని, రాస్తున్నా! ఈ వాక్యాలు/పద్యాల్లోని భాగాలు…
ఈ శనివారం (మార్చ్ 19) మధ్యాహ్నం డోర్బెల్ అకస్మాత్తుగా మోగింది. ఎవరా అని చూస్తే పోస్ట్మాన్, ఇండియానుంచి వచ్చిన పార్సెల్ ముట్టినట్లు సంతకానికి. ఎక్కడ నుంచి అని చూస్తే – ఆశ్చర్యం:…
రాసిన వారు: శిఖామణి (బొల్లోజు బాబా రచించిన “ఆకుపచ్చని తడిగీతం” కవితా సంపుటికి ప్రముఖ కవి శిఖామణి గారు వ్రాసిన ముందుమాట. ఈ సంకలనంలోని దాదాపు అన్ని కవితలనూ బాబా గారి…
గత శతాబ్దపు ఉత్తరార్థంలో తెలుగులో బాగా పేరున్న రచయితల్లో శ్రీ పాలగుమ్మి పద్మరాజు (1915-1983) ఒకరు. చిత్రంగా ఆయన కీర్తి కథారచయితగా, గట్టిగా మాట్లాడితే గాలివాన, పడవ ప్రయాణం కథల రచయితగా,…
(ఈ సిరీస్ లో వస్తున్న వ్యాసాలన్నీ ఇక్కడ చదవొచ్చు). ఆది సభా పర్వాల పరిచయం ముగిసింది. అరణ్య పర్వం గురించిన పరిచయం లో మూడో వ్యాసం ఇది. మొదటి రెండు వ్యాసాలూ…
రాసిన వారు: కాకరాల (ఈ వ్యాసం మొదట వీక్షణం పత్రిక జనవరి 2010 సంచిక లో ప్రచురితమైంది. పుస్తకం.నెట్ లో దీన్ని తిరిగి ప్రచురించేందుకు అనుమతించిన వీక్షణం సంపాదకులకు ధన్యవాదాలు –…
మద్రాసులో నాగయ్యగారి కాంస్య విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా ఇంటూరి వెంకటేశ్వర రావు గారి సంపాదకత్వంలో “నాగయ్య స్మారక సంచిక” ను వెలువరించారని ఈ పుస్తకం దొరికాక, ముందుమాట చదువుతూ ఉంటే తెలిసింది.…
రాసిన వారు: రవి వీరెల్లి ************* ప్రపంచీకరణ నేపద్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఆర్ధిక అసమానతలు పెరిగాయి. కొత్త వాదాలు, కొత్త ఉద్యమాలు పాదుకుంటున్నాయి. మారిపోతున్న కాలంలో మానవీయ విలువలు, సంబంధాలు…
(ఈ సిరీస్ లో వస్తున్న వ్యాసాలన్నీ ఇక్కడ చదవొచ్చు). ఆది సభా పర్వాల పరిచయం ముగిసింది. అరణ్య పర్వం గత వ్యాసంలో ప్రారంభమైంది. ********************* వనవాసం చేస్తున్నపాండవుల దగ్గఱకు బృహదశ్వుడనే మహాముని…