పుస్తకం » భాండాగారం

పెన్నాతీరం ట్యాగు తగిలించిన వ్యాసాలు

పతాక శీర్షిక, మనం మరిచిన రచనలు-రచయితలు »

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. అనుమతి ఇచ్చిన ఈతకోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు. - పుస్తకం.నెట్]
’ఇటీజ్ నాట్ మై షర్ట్ దట్ ఐ క్యాస్ట్ ఆఫ్ టుడే బట్ స్కిన్ విత్ మై ఓపెన్ హ్యాండ్స్’ – అన్న ఖలీల్ జిబ్రాన్ కవిత్వ చరణాలతో ఒక దౌర్భాగ్య పత్రికకు అద్భుతమైన సంపాదకత్వాన్ని నిర్వహించిన బంగోరె తన పాఠకులకు వీడ్కోలు చెప్పుకున్నాడు. బంగోరెగా కీర్తిశేషుడైన బండి గోపాలరెడ్డి (1937-82) నెల్లూరు జిల్లా వాసి అని మనము చెప్పుకుంటే సాహిత్య పరిశోధనరంగమే చిన్నబుచ్చుకుంది. ఎందుకంటే బంగోరె ’రైతులో కూనిరాగాలు’ శీర్షికలో – నెల్లూరు ప్రాంత స్థానికచరిత్ర, సుబ్రమణ్యభారతి …

చరిత్ర, పతాక శీర్షిక »

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. అనుమతి ఇచ్చిన ఈతకోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు. - పుస్తకం.నెట్]
అక్షరాలు నేర్చుకోవడం, అ,ఆలు దిద్దుకోవడం అంటే నేలమీద, ఇసుకమీద, రాళ్ళమీద నేర్చుకునే రోజుల్లో పెద్దబాలశిక్ష సరస్వతీ పుత్రుల పాలిట వరమైంది. తెలుగుభాషలోనే బాలలకు ప్రథమశిక్షణకై ఉపయోగపడే విజ్ఞానకోశం ఈ గ్రంథం. ఈ పెద్దబాలశిక్ష విరచించించి వజ్ఝల సీతారామశాస్త్రి, వీరు సింహపురి వాసులు. దీనిని 1820లో రచించారు. సీతారామశాస్త్రి బ్రౌనుదొర వద్ద ముఖ్య పండితులుగా ఉండి, వారి సూచనమేరకు దీనిని రచించారు. ఇది మొదట 78 పుటలతో వెలువడింది. ఆతర్వాత 98 పుటలకు వెలువడింది. ఆ తర్వాత ఎక్కువ పుటలతో …

చరిత్ర, పతాక శీర్షిక, విశేష రచనలు »

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. అనుమతి ఇచ్చిన ఈతకోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు. - పుస్తకం.నెట్]
’చేతివ్రాత పుస్తకాలను చదువుకునే దినాలలో వావిళ్ళ రామస్వామిశాస్త్రుల వారు ముద్రణాలయాన్ని స్థాపించి చదువరుల కష్టములను నివరింపజేసిరి’ అని సి.పి.బ్రౌన్ మహాశయునిచేత ప్రశంస. అంతేకాదు, 1847లోనే ముద్రణారంగంలో నూతన ఒరవడులకు శ్రీకారం చుట్టి తక్కువ స్థలంలో ఎక్కువ అక్షరాలు పట్టేలా, అందంగా ఉండేందుకు అనువుగా గ్రేట్ టైపులో, ఇంగ్లీషుబాడీలోను అక్షరములను పోతపోయించి రెండొందల ఏళ్ళ క్రితమే ముద్రణకళకు శోభను కలిగించినవారు రామస్వామిశాస్త్రులు. మైసూరు రాజాశ్రయం పొంది సంస్కృత గ్రంథాలను కన్నడలిపిలో ముద్రించేందుకు అచ్చుయంత్రాన్ని ఏర్పాటుచేశారు. అనంతరం తెలుగు సారస్వతానికి, ముద్రణరంగానికి …

కథలు, తెలుగు, పతాక శీర్షిక »

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. అనుమతి ఇచ్చిన ఈతకోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు. - పుస్తకం.నెట్]
తెలుగుభాషలోనే మొట్టమొదట కథాసాహిత్యం అన్న ప్రక్రియ మొదలైంది 1819వ సంవత్సరం. దీని పితామహుడు నెల్లూరీయుడైన నేలటూరు వెంకటాచలం ఉరఫ్ తాతాచారి. వీరి కథలు చెన్నపట్నంలో సీపీబ్రౌన్ దొర కొలువులో చేరిన తర్వాతనే వెలుగులోనికి వచ్చాయి. 1841న వీరి కథాసాహిత్యానికి అబ్బురపడ్డ బ్రౌన్ దొర వెలుగులోనికి తీసుకురావలెననే పట్టుదలతో ముద్రణ కూడా చేయించారు. తాతాచారి 24 కథలను ఆంగ్లానువాదంతో సీపీబ్రౌన్ తాతాచారి కథలు పేరిట 1855లో కథాసంపుటిని కూడా వెలువరించి కథాసాహిత్యానికి తెరతీశారు. ఈసంపుటికి ’పాపులర్ తెలుగు టేల్స్’ అని …

తెలుగు, పతాక శీర్షిక, మనం మరిచిన రచనలు-రచయితలు, విశేష రచనలు »

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. అనుమతి ఇచ్చిన ఈతకోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు. - పుస్తకం.నెట్]
1909వ సంవత్సరం. ఆ ఏడే గురజాడ కన్యాశుల్కం నాటక్ం ద్వితీయ ముద్రణ చేస్తున్నారు. ఒంగోలు మునిసుబ్రమణ్యంకు గురజాడ లేఖ రాస్తూ – ’డి.నరసయ్య అనే మిత్రుడు “పీపుల్స్ ఫ్రెండ్” పత్రిక నడుపుతూ ఉండేవాడు, నెల్లూరీయుడే..ఆయన ఇప్పుడు ఉన్నాడా? ఉంటే ఆయన చిరునామా పంపించు. ఆంగ్లభాషలో ఆయన చాలా గట్టివాడు’ అని ఉత్తరాన్ని ముగించారు. గురజాడ ఈ ఉత్తరాన్ని రాస్తున్న సమయానికి నరసయ్య చనిపోయి సరిగ్గా పదిరోజులయింది. దంపూరు నరసయ్య ఆంగ్లభాషలోనే కాదు..పత్రికా నిర్వహణలోనూ గట్టివాడు. సంపాదకునిగా, విమర్శకుడిగా గుర్తింపు …

తెలుగు, పతాక శీర్షిక, మనం మరిచిన రచనలు-రచయితలు, విశేష రచనలు »

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. అనుమతి ఇచ్చిన ఈతకోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు. - పుస్తకం.నెట్]
తెలుగు పాఠకులకు సమగ్ర సమాచారంకోసం వేయి పుస్తకాలను ముద్రించిన మహోన్నత వ్యక్తి వావిళ్ల వెంకటేశ్వరశాస్త్రి (1884-1956). తెలుగు భాషకు సూర్యరాయాంధ్ర నిఘంటువు నిర్మాణం చేసింది కూడా వీరే. అనిబిసెంట్, రాజాజీ, గాంధీజీ, ప్రకాశం పంతులు చరిత్రలు వెలువరించారు. వావిళ్ళ చేసిన వాజ్ఞ్మయసేవ అనితరసాధ్యం. తెలుగు-ఇంగ్లీషు, ఇంగ్లీషు-తెలుగు నిఘంటువులను సైతం వెలువరించి తెలుగు భాష ఉన్నంతవరకు వారు సజీవులేనని రుజువుచేసుకోవడం నెల్లూరు సాహితీసీమకు గర్వకారణం. వావిళ్ల ప్రచురణ సంస్థకు మూలపురుషుడైన శ్రీ వావిళ్ల రామస్వామిశాస్త్రి ఏకైక పుత్రుడు శ్రీ వావిళ్ల …

పతాక శీర్షిక, మనం మరిచిన రచనలు-రచయితలు, రచయిత(త్రు)లు »

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. అనుమతి ఇచ్చిన ఈతకోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు. - పుస్తకం.నెట్]
గుంటూరుజిల్లా వాసి అయినప్పటికీ సింహపురి సాహితీదీపాన్ని వెలిగించిన బహుభాషా శాస్త్రవేత్త దీపాల పిచ్చయ్యశాస్త్రి. ఐదు దశాబ్దాలకు పైగా సింహపురి సాహితీసహవాసం చేసిన సాంస్కృతిక ఆంధ్రపండితులు వీరు. 1894లో గుంటూరు జిల్లాలో జన్మించినప్పటికీ నెల్లూరు వెంకటగిరి మహారాజా కళాశాల ఉన్నత పాఠశాలలో పాతికేళ్ళు, మరో పాతికేళ్ళు జిల్లాలో సంబంధాలు, సాహితీ నివాసంతో జిల్లా కీర్తి ప్రతిష్టలలో భాగస్వామిగా నిలిచారు. సంస్కృత,ఆంధ్ర భాషలలో ఆయన ఉద్ధండ పండితులు. తెలుగు సాహితీలోకంలోనే సాటిలేని విమర్శకుడు. అంతకుమించి అనుపమ వక్త. శబ్దముల సాధుత్వం గురించి …

తెలుగు, పతాక శీర్షిక, పత్రిక, విశేష రచనలు »

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. అనుమతి ఇచ్చిన ఈతకోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు. - పుస్తకం.నెట్]

ఇంద్రకంటి సుబ్రమణ్యం అంటే పాతతరానికి సుప్రసిద్ధులు. కలం పట్టకపోయినా సీనియర్ పాత్రికేయులుగా ప్రసిద్ధులు. ఒక గోడ ద్వారానే నెల్లూరీయులకు వార్తలు చేరవేశారు. సామ్రాజ్యవాదుల నిరంకుశపాలనలో దేశం నలిగిపోతున్న రోజులలో, స్వాతంత్ర్యంకోసం ఉద్యమిస్తున్న రోజులలో నగరనడిబొడ్డున నగరజ్యోతి గోడపత్రికచే ప్రజలకు వార్తలు చేరవేసి, ఉద్యమ తీరుతెన్నులు చెబుతూ, సమరంవైపు కార్యోన్ముఖులను చేసిన గాంధేయవాది ఇంద్రకంటి.
1902లో జన్మించిన ఇంద్రకంటి తన 17వ ఏటనే చదువుకు స్వస్తి చెప్పి వెంకటగిరి వెళ్ళి, బ్రిటీషు వ్యతిరేక దేశభక్తి ప్రచారం ప్రారంభించడంతో ఆయనను పోలీసులు అరెస్టు …

తెలుగు, పతాక శీర్షిక »

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. అనుమతి ఇచ్చిన ఈతకోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు. - పుస్తకం.నెట్]
నెల్లూరు జిల్లాలో ఇప్పటికే కొనఊపిరితో మనుగడ సాగిస్తున్నవి – ఒకటి రెండు గ్రంథాలయాలు మాత్రమే. కానీ, శతాబ్దాల చరిత్ర కలిగిన వెంకటగిరి సంస్థాన గ్రంథాలయాన్ని సరస్వతి నిలయంగా వాడుకలోకి తెచ్చిన ఘనత సర్వజ్ఞ కుమార యాచేంద్ర రాజపండితులదే!
1847 నుంచి 1878 వరకు వెంకటగిరిరాజుగా ఆయన సంస్థానాన్ని పరిపాలించారు. 1850 ప్రాంతం ముందు ముద్రితమైన గ్రంథాలు మొదలు పూర్వపు తాళపత్రాల వరకు విలువైన వేనవేలప్రతులు ఈ సంస్థాన గ్రంథాలయంలో ఉన్నాయి. సుప్రసిద్ధ భాషా పరిశోధకుడు, తెలుగువారికి వాజ్ఞయభిక్ష పెట్టిన సీపీబ్రౌన్ …

చరిత్ర, పతాక శీర్షిక, విశేష రచనలు »

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. అనుమతి ఇచ్చిన ఈతకోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు. - పుస్తకం.నెట్]
1911లో బ్రిటీషు ప్రభుత్వం శృంగారకావ్యాల ప్రచురణపై ఆంక్షలు విధించింది. అందువల్ల – ’చంద్రలేఖావిలాపం’, ’హంసవింశతి’, ’శశాంక విజయము’, ’ఎర్రన కొక్కోకము’ రాతప్రతులుగానే చేతులు మారుతుండేవి. ఉన్నట్లుండి బ్రిటీషు ప్రభుత్వం జిల్లావారైన వావిళ్ల వెంకటేశ్వరశాస్త్రిపై క్రిమినల్ కేసులు పెట్టింది. అశ్లీల సాహిత్యం అచ్చు వేయిస్తున్నారని అభియోగం మోపింది. అసలు శృంగార రసభరితమైన అరేబియన్ నైట్స్ కథలను ఆంగ్లం నుంచి మొదట పురాణం వెంకటకృష్ణశాస్త్రి తెలుగులోకి అనువదించి సరసమైన కథలకు శ్రీకారం చుట్టారు. శృంగారకథలు కాస్త వికటించాయి. శైలి కాస్త ప్రౌఢమైనందున …