కైవల్యం – శ్రీవల్లీ రాధిక
(శ్రీవల్లీ రాధిక గారి కవితా సంకలనం “కైవల్యం” ఇటీవలే విడుదలైంది. ఆ పుస్తకంపై – సామవేదం షణ్ముఖశర్మ, తనికెళ్ళ భరణి గార్ల అభిప్రాయాలు ఇవి – పుస్తకం.నెట్) ****************************** పలుకు పదను…
(శ్రీవల్లీ రాధిక గారి కవితా సంకలనం “కైవల్యం” ఇటీవలే విడుదలైంది. ఆ పుస్తకంపై – సామవేదం షణ్ముఖశర్మ, తనికెళ్ళ భరణి గార్ల అభిప్రాయాలు ఇవి – పుస్తకం.నెట్) ****************************** పలుకు పదను…
రెండు దశాబ్దాల క్రితం వరకూ తెలుగులో ముస్లిములైన రచయితలు ఉండేవారుకానీ, ముస్లిం కథ అంటూ ప్రత్యేకంగా చెప్పుకోదగినంత సాహిత్యం ఉన్నట్లు గుర్తు లేదు. గత రెండు దశాబ్దాలలో ముస్లిం సాంస్కృతిక, సామాజిక నేపధ్యంలో…
1995లో నేను చికాగో తానా సమావేశాల జ్ఙాపికకు సంపాదకత్వం వహిస్తున్నప్పుడు శొంఠి శారదాపూర్ణ గారు వ్రాసిన జీవ స్పర్శ కథ చదివాను. జీవన సంధ్య వైపు చూస్తూ వైరాగ్య స్థితిలో ఉన్న…
(ఈరోజు, నవంబర్ 24, ఇస్మాయిల్ గారి ఎనిమిదవ వర్ధంతి. ఈ సందర్భంగా, ఈ ఏటి ఇస్మాయిల్ అవార్డు అందుకున్న పద్మలత గారి కవితా సంకలనం “మరో శాకుంతలం” పై తమ్మినేని యదుకులభూషణ్…
రాసిన వారు: చంద్రహాస్ ************** Dr. సామల సదాశివ అదిలాబాద్ నివాసి. ఉపాధ్యాయులుగా వారు ఎంతోమంది జీవితాలను తీర్చిదిద్దిన అనుభవజ్ఞులు. ఉర్దూ, ఫారసీ భాషల్లో మంచి ప్రవేశం వున్నవారు. పత్రికలకు గేయాలు,…
వ్రాసిన వారు: కాదంబరి **************** వేంకట ఆనంద కుమార కృష్ణ రంగారావు అవిరళ కృషికి మహోద్గ్రంధ రూపమే 513 పుటల “ఆలాపన”. శ్రీమతి భార్గవి గారికి ‘పుస్తకప్రపంచం’ ఋణపడి ఉంటుందనడంలో సందేహం…
వారణాసి నాగలక్ష్మి గారి కథా సంపుటి “ఆసరా”కి ముందుమాటగా ప్రముఖ సాహితి విమర్శకులు విహారి గారు ఇలా రాసారు. * * * శ్రీమతి నాగలక్ష్మిగారు లబ్ధప్రతిష్ఠురాలైన కవయిత్రి, రచయిత్రి, చిత్రకారిణి.…
ఎన్ని శతాబ్దాల భావ ప్రభంజనం కవిత్వం. కవిత్వం ఇదే అని చూపడానికి దాఖలాలు లేవు..ఒక్కో గుండె పలకరింపు ఒక్కోలా ఉంటుంది. అలాగే ఒక్కో కవిత్వం ఒక్కోలా ఉంటుంది..తొలి గజల్ కవయిత్రి ఎం.బి.డి.శ్యామల…
(ఈ వ్యాసం మొదట ఆంధ్రజ్యోతి “వివిధ” లో అక్టోబర్ 31న వచ్చింది. కొన్ని మార్పులతో రచయిత నరేష్ నున్నా దాన్ని పుస్తకం.నెట్ లో ప్రచురణార్థం అందించారు – పుస్తకం.నెట్) ************************* ‘నూరేళ్ల…