రాచకొండ రచనా పురస్కారం – ప్రకటన

’తెలుగు సాంస్కృతిక సమితి’ (IISc, Bangalore) మరియు ’రాచకొండ రచనా పురస్కార సమితి’ సంయుక్తంగా నిర్వహిస్తున్న – రాచకొండ రచనా పురస్కారం, ఇతర సాహితీ కార్యక్రమాల గురించిన ఆహ్వాన పత్రం ఇది.

తేదీ: ఆగస్టు ఏడు, 2010
స్థలం: చోక్సీ హాల్, ఐ.ఐ.ఎస్సీ, బెంగళూరు
సమయం: ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా.
పురస్కార గ్రహీత – శ్రీమతి వోల్గా (సభాధ్యక్షులు – కాళీపట్నం రామారావు గారు)
చర్చ: ఆధునిక తెలుగు కథ-యువత

పూర్తి ఆహ్వానం ఇక్కడ చూడవచ్చు.

(వివరాలు తెలియజేసినందుకు శ్రీవల్లిరాధిక గారికి, విజయవర్ధన్ గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)

You Might Also Like

One Comment

  1. kadambari

    ప్రవాసాంధ్రులలోనే ఎక్కువ భాషాభిమానం,
    సాంస్కృతిక సేవలు అగుపడ్తున్నాయి.
    ప్రశంసనీయం కదా!

Leave a Reply