కథ కోసం కాలి నడక – ప్రకటన

కథా నిలయం 22వ వార్షికోత్సవ సందర్భంగా, గురజాడకు నివాళిగా, ఫిబ్రవరి 2019 లో విజయనగరంలోని గురజాడ ఇంటినుండీ శ్రీకాకుళం కథానిలయం వరకూ సుమారు 75 కిలోమీటర్ల కాలినడక కార్యక్రమం జరుగనుంది. ఆ కార్యక్రమం తాలూకా వివరాలు ఇవి.

తేదీలు: ఫిబ్రవరి 6–9, 2019
సమన్వయ కర్తలు: చీకటి దివాకర్, దాసరి అమరేంద్ర, దాసరి రామచంద్రరావు
ప్రవేశ రుసుం:‌ 500 రూపాయలు
ఇతర వివరాలకి జతచేసిన ఆహ్వాన పత్రం చూడండి.

You Might Also Like

Leave a Reply