ఢావ్లో పుస్తక పరిచయ సభ

తెలంగాణ భాషా,సాంస్కృతికశాఖ, ఆన్వీక్షికి పబ్లిషర్స్ PVT లిమిటెడ్ సంయుక్త నిర్వహణలో…..

రమేశ్ కార్తీక్ నాయక్ రచించిన “ఢావ్లో” (గోర్ బంజారా కతలు )పుస్తక పరిచయ సభ

సభాధ్యక్షులు

  • ఆచార్య సూర్యాధనంజయ్
    (తెలుగు శాఖాధ్యక్షులు ఓ. యు)

ముఖ్య అతిథి:

  • శ్రీమతి సత్యవతి రాథోడ్
    గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖామాత్యులు.

గ్రంథపరిచయం
ఓల్గా , ప్రముఖ రచయిత్రి
ఆదిత్య కొర్రపాటి, సాహిత్య విమర్శకుడు

విశిష్ట అతిథులు:

  • క్రిస్టినా జడ్ చోంగ్తు,IAS, కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్
  • తనికెళ్ళ భరణి ,కవి, రచయిత, సినీ నటుడు
  • మామిడి హరికృష్ణ – డైరెక్టర్,తెలంగాణ భాషా,సాంస్కృతికశాఖ

గౌరవ అతిథులు:

  • వి. సర్వేశ్వర్ రెడ్డి, అడిషనల్ డెరైక్టర్, ట్రైబల్ వెల్ఫేర్,TCR &TIT డైరెక్టర్
  • రమావత్ శ్రీనివాస్ నాయక్ ,ప్రముఖ చిత్రకారుడు
  • మహి బెజవాడ, వెంకట్ సిద్దారెడ్డి, ప్రచురణకర్తలు

గురు సత్కారం:

  • శంకరమంచి కృష్ణ మోహన్
  • శిరీష జంపని

తేది & సమయం :
29 ఆగస్ట్ 2021, ఆదివారం
సాయంత్రం 6:00 గం.లకు

వేదిక :
రవీంద్రభారతి, మినీ కాన్ఫరెన్స్ హాల్, హైదరాబాద్

You Might Also Like

Leave a Reply