కొండపొలం పుస్తకావిష్కరణ ఆహ్వానం

2019 తానా నవలల పోటీ లో రెండు లక్షల బహుమతి పొందిన సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల “కొండపొలం” పుస్తకావిష్కరణ, రచయితకు బహుమతి ప్రదానం సభకి ఆహ్వానపత్రం ఇది.

తేదీ: 25 డిసెంబర్ 2019
సమయం:‌ ఉదయం 10:30 కి.
వేదిక: రవీంద్రభారతి మినీ ఆడిటోరియం, హైదరాబాదు.
ఇతర వివరాలకి జతచేసిన ఆహ్వానపత్రం చూడండి.

You Might Also Like

Leave a Reply