పుస్తక పరిచయ సభ – ఆహ్వానం

ముంబయి భారతి వారి ఆధ్వర్యంలో “రైలు కథలు”, “మనోల్ల ముంబయి కథలు” పుస్తకాల పరిచయ సభ జరుగనుంది. దాని గురించిన వివరాలు ఇవి:

తేదీ: జూన్ 2, 2018, శనివారం

సమయం: సాయంత్రం 5:30 గంటలకి.

వేదిక: దేవరాజ్ ఏ.సి.హాల్,  పూల మార్కెట్ దగ్గర, సేనాపతి బాపట్ మార్గ్, దాదర్ (పశ్చిమం), ముంబయి-28

ఇతర వివరాలకు జతచేసిన ఆహ్వాన పత్రం చూడండి.

[వార్త సౌజన్యం: కోడీహళ్ళి మురళీమోహన్]

You Might Also Like

Leave a Reply