సాహిత్యచరిత్రలో వాదవివాదాల సమగ్రమైన సమీక్ష
వ్యాసకర్త: ఏల్చూరి మురళీధరరావు ********** భాసుని ‘ప్రతిమా నాటకం’ మూడవ అంకంలో ప్రతిమాగృహంలోకి అడుగుపెట్టిన భరతుడు తన తాతముత్తాతల చిత్తరువులను చూసి బిత్తరపోయినప్పటి చిత్తవిభ్రాంతి ఈ బృహత్పుస్తకాన్ని చేతులలోకి తీసుకొని, కళ్ళకద్దుకొని…
