గోపీచంద్ శతజయంతి ఉత్సవాలు – ముగింపు సమావేశం

ప్రఖ్యాత రచయిత త్రిపురనేని గోపీచంద్ శతజయంతి ఉత్సవ కమిటీ వారు జులై 31 నుండి వివిధ ప్రాంతాల్లో ’త్రిపురనేని గోపీచంద్ శతాబ్ధి మహాసభలు’ జరపబోయేముందు పుస్తకం.నెట్ లో ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. (అప్పటి ప్రకటన ఇక్కడ.)

గోపీచంద్ ఉత్సవ కమిటీ వారు, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ వారూ కలిసి గోపీచంద్ శతజయంతి ఉత్సవాల ఆఖరు సమావేశాన్ని రేపు రవీంద్ర భారతిలో నిర్వహించనున్నారు.

వివరాలతో కూడిన పీడీయెఫ్ ఇక్కడ

(వివరాలు అందించిన అనిల్ అట్లూరి గారికి ధన్యవాదాలు).

You Might Also Like

Leave a Reply