కథా సంధ్య – ఆహ్వానం

సాహిత్య అకాడెమీ వారి ఆధ్వర్యంలో జరిగే “కథాసంధ్య” కార్యక్రమానికి ఆహ్వానం ఇది. ప్రముఖ రచయిత్రి పి.సత్యవతి గారు తమ కథ చదివి వినిపించి ప్రేక్షకులతో ముచ్చటిస్తారు.

తేదీ: శనివారం, 27 సెప్టెంబర్

సమయం: సాయంత్రం 5:30

వేదిక: ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ అసోసియేషన్ హాల్, సివిల్ కోర్టు దగ్గర, గవర్నర్ పేట, విజయవాడ.

సాహిత్య అకాడెమీ పుస్తక ప్రదర్శన మరియు పుస్తకాల అమ్మకం కూడా ఉంటుంది.

You Might Also Like

Leave a Reply