పంచతంత్రం – పుస్తకావిష్కరణ ఆహ్వానం

బొజ్జా తారకం గారి నవల “పంచతంత్రం” ఆవిష్కరణ, ఆ నవలపై జి.కల్యాణరావు, నందిగం కృష్ణారావు, ఎన్.వేణుగోపాల్ గార్ల మధ్య చర్చ జరగబోతున్నవి. వివరాలు, ఆహ్వానపత్రం ఇవిగో.

వివరాలు:

తేదీ: 25 జనవరి 2013, శుక్రవారం
సమయం: సాయంత్రం 5:30
స్థలం: బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్
మరిన్ని వివరాలకు: హైదరాబాద్ బుక్ ట్రస్ట్ (040-23521849)

You Might Also Like

Leave a Reply