కథా యానాం – ఆహ్వానం

నవంబర్ 10, శనివారం, ఉదయం 10 గంటలకి వందమంది కథారచయితలతో యానాంలో మొదలై సాయంత్రం దాకా సాగే ఒక సమావేశం “కథాయానాం” జరగనుంది. పడవప్రయాణంతో మొదలయ్యే ఈ సమావేశం లో చివరగా, సాయంత్రం ఆరుగంటలకి “యానాం కథలు” పుస్తకావిష్కరణ. వివరాలకి ఆహ్వాన పత్రం ఈ వార్తతో జతచేశాము.

నిర్వహకులు: దాట్ల దేవదానం రాజు గారు
వార్త అందించిన వారు: అనిల్ అట్లూరి

You Might Also Like

One Comment

  1. వీక్షణం-7 | పుస్తకం

    […] వ్యాసం, ఇటీవలే జరిగిన “కథాయానాం” గురించి మధునామూర్తి వ్యాసం, […]

Leave a Reply