కె.ఎన్.వై పతంజలి స్మారక పురస్కార ప్రదాన సభ – ఆహ్వానం

కె.ఎన్.వై పతంజలి స్మారక పురస్కారం ఈ ఏడు ప్రముఖ రచయిత మహమ్మద్ ఖదీర్ బాబు కి లభించింది. “జగత్ పూర్ణా విద్యా సమాజం – కురుపాం, అరసం విశాఖ్” ఆధ్వర్యంలో జరుగనున్న పురస్కార ప్రదాన సభ కి ఆహ్వానం ఇది.

తేదీ: నవంబర్ 17, శనివారం

సమయం: సాయంత్రం 6 గంటలకి

వేదిక: విశాలాంధ్ర పుస్తక మహోత్సవ వేదిక, టర్నర్ చౌల్ట్రీ, విశాఖపట్నం

ఇతర వివరాలకి జతచేసిన ఆహ్వానపత్రం చూడండి.

(వార్త సౌజన్యం: అనిల్ అట్లూరి)

You Might Also Like

Leave a Reply