పుస్తకావిష్కరణ – ఆహ్వానం

ఎం.ఎస్.నాయుడు కవితల పుస్తకం ‘గాలి అద్దం’ ఆవిష్కరణ సభ 10-04-2016 సాయంత్రం 6 గంటలకు, గోల్డెన్ త్రెషోల్డ్ (GT), అబిడ్స్, హైదరాబాదు లో జరుగనుంది. కె శివారెడ్డి అధ్యక్షతన అంబటి సురేంద్ర రాజు (అసుర), యాకూబ్, రాజీవ్ వేల్చేటి, కుప్పిలి పద్మ, సిద్ధార్థ, ఆదిత్య కొర్రపాటి ప్రసంగిస్తారు.

You Might Also Like

  1. P.RAMAKRISHNA REDDY

    నాయుడు గారికి అభినందనలు. మీరు ఇలాంటి సంకలనాలు అనేకం వ్రాయాలని కోరుకుంటూ…

    పి. రామకృష్ణారెడ్డి,
    తెలుగు పండిట్,
    నంది అకాడమి,
    నంద్యాల.
    కరవాణి : 9848995643

  2. పుస్తకావిష్కరణ – ఆహ్వానం | Bagunnaraa Blogs

    […] పుస్తకం.నెట్ ఎం.ఎస్.నాయుడు కవితల పుస్తకం ‘గాలి […]