మధుబిందువులు

వ్యాసకర్త: కాదంబరి ****** “మధు బిందువులు” పేరు చూడాగానే బోధపడ్తుంది, ఇవి సున్నిత భావాల కవితలు అని. శ్రీమతి సులోచనా సింహాద్రి చిత్రణలోని సుకుమార భావాలకు ప్రతిబింబాలు ఇందులోని కవితలు, ఈ…

Read more

ముంగారు వానకు తడిసిన మట్టివాసన

“కొల్లబోయిన పల్లె” అనే ఈ కథాసంపుటిలో – సిద్ధాంతాల బరువు లేదు. ఉపదేశాల గోల లేదు. రాజకీయాల గొడవలేదు. మిరుమిట్లు గొలిపే శైలి లేదు వాస్తవానికి అందని “మంచి” ని చేసే…

Read more

నందోరాజా భవిష్యతి – కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

వ్యాసకర్త: టి. శ్రీవల్లీ రాధిక ********* ఇది పురాణవైర గ్రంథమాలలో నాలుగవ నవల. శిశునాగ వంశపు రాజులు పదిమంది. వారిలో చివరివాడు మహానంది. శిశునాగ వంశము 360 ఏండ్లు రాజ్యము చేసింది.…

Read more

ధూమరేఖ- కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

వ్యాసకర్త: టి. శ్రీవల్లీ రాధిక **** పురాణవైర గ్రంథమాలలో ఇది మూడవ నవల. రెండవ నవల నాస్తికధూమములో మగధరాజ్యం ప్రద్యోత వంశం వారి చేతిలోకి వెళ్ళడం చెప్పబడింది. ఈ మూడవ నవలలో…

Read more

పులుల సత్యాగ్రహం

వ్యాసకర్త: Halley ****** ఈ మధ్యన ఎలాగూ విశ్వనాథ వారి రచనల గురించి నాకు తోచింది రాయటం అనే ఒక వ్యసనం అలవడింది కాబట్టి ఆ పరంపరలో ఇది మరొకటి .…

Read more

నాస్తికధూమము -కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

వ్యాసకర్త: టి. శ్రీవల్లీ రాధిక ******* ఇది పురాణవైర గ్రంథమాలలో రెండవ నవల. ఈ నవలలో బాగా ఆకట్టుకునేది పాత్రచిత్రణ. ఈ నవల మొదలవడమే చాలా విలక్షణంగా మొదలవుతుంది. “శ్రీముండీ చాముండీ!…

Read more

భగవంతుని మీది పగ- కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

వ్యాసకర్త: టి. శ్రీవల్లీ రాధిక (రాబోయే రోజుల్లో పురాణవైర గ్రంథమాలపై శ్రీవల్లీరాధిక గారి వ్యాసాలు వరుసగా ప్రచురింపబడతాయి – పుస్తకం.నెట్) ******* పురాణవైర గ్రంథమాలలో ఇది మొదటి నవల. ఇందులో భారత…

Read more

రాజకీయ కథలు – ఓల్గా

వ్యాసకర్త: రాగమంజరి ************ ఓల్గా రచించిన రాజకీయ కథలు రెండు సంపుటాలు. మొదటి సంపుటిలోని కథలు కొన్ని రెండో సంపుటిలో కూడా వున్నాయి. మొదటి పుస్తకానికి రాసిన ముందుమాటలో రచయిత్రి కథల…

Read more