నివేదిత – కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

వ్యాసకర్త: టి. శ్రీవల్లీరాధిక ******** ‘నివేదిత’ పురాణవైర గ్రంథమాలలోని పన్నెండవ (చివరి) నవల. విక్రమార్క చక్రవర్తి తన కాలంలో తూర్పున కామరూప దేశము, దక్షిణాన సేతువు, పడమటన ఉత్తర బాహ్లికములు, ఉత్తరాన…

Read more

వేదవతి – కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

వ్యాసకర్త: టి. శ్రీవల్లీరాధిక ******** ‘వేదవతి’ పురాణవైర గ్రంథమాలలోని పదకొండవ నవల. విక్రమార్క చక్రవర్తి కథ ఇది. ఈయన శకకర్త. ఈయన మునిమనుమడు శాలివాహనుడు మరొక శకకర్త. ఇందులో కథ చాలా…

Read more

హెలీనా – కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

వ్యాసకర్త: టి. శ్రీవల్లీరాధిక ******** ‘హెలీనా’ పురాణవైర గ్రంథమాలలోని పదవ నవల. ఈ నవల లోని కథానాయిక హెలీనా. ఆమె తండ్రి మధ్య ఆసియాలోని కొన్ని ప్రాంతాలకు రాజు. పూర్వం అతడు…

Read more

నాగసేనుడు – కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

వ్యాసకర్త: టి. శ్రీవల్లీరాధిక ******** ‘నాగసేనుడు’ పురాణవైర గ్రంథమాలలోని తొమ్మిదవ నవల. ఎప్పుడూ కథ ముందు చెప్పి, ఆ తర్వాత పుస్తకంలో నన్ను ఆకర్షించిన విషయాలేమిటో చెప్తున్నాను కదా! ఈ సారి…

Read more

పులిమ్రుగ్గు – కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

ఇది పురాణవైర గ్రంథమాలలో ఎనిమిదవ నవల. ఏడవ నవల ‘అమృతవల్లి’ కాణ్వాయన వంశీయుడైన వాసుదేవుడు మగధ రాజ్యాధిపతి అవడంతో ముగుస్తుంది. ఆ వాసుదేవుడి మునిమనుమడైన సుశర్మ ప్రస్తుతం మగధ రాజ్యానికి రాజు.…

Read more

అమృతవల్లి – కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

వ్యాసకర్త: టి.శ్రీవల్లీ రాధిక *********** ఇది ఏడవ నవల. ఆరవ నవల అయిన అశ్వమేథము శుంగ వంశపు రాజైన పుష్యమిత్రుడు రాజ్యానికి వచ్చిన కథని చెప్తుంది. ఈ శుంగవంశపు రాజులు పదిమంది.…

Read more

అశ్వమేధము – కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

వ్యాసకర్త: టి. శ్రీవల్లీ రాధిక ******* ఇది పురాణవైరగ్రంథమాల లో ఆరవ నవల. “మౌర్యవంశపు చివరి రాజు బృహద్రథుడు. అతడు స్త్రీలోలుడై రాజ్యంలో శాంతి లేకుండా చేస్తే, అతని సేనాపతి పుష్యమిత్రుడు…

Read more

చంద్రగుప్తుని స్వప్నము – కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

వ్యాసకర్త: టి. శ్రీవల్లీ రాధిక ****** ఈ నవల పీఠిక లో ఇచ్చిన వివరాల ప్రకారం ఇది అయిదవ నవల. దీనికి ముందరిదైన “నందోరాజా భవిష్యతి” లో రాక్షసుడు అనే బ్రాహ్మణుడు…

Read more

నందోరాజా భవిష్యతి – కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

వ్యాసకర్త: టి. శ్రీవల్లీ రాధిక ********* ఇది పురాణవైర గ్రంథమాలలో నాలుగవ నవల. శిశునాగ వంశపు రాజులు పదిమంది. వారిలో చివరివాడు మహానంది. శిశునాగ వంశము 360 ఏండ్లు రాజ్యము చేసింది.…

Read more