సంతాపం

“విశ్వరూపం”, “నరావతారం”, “విశ్వదర్శనం” వంటి రచనలతో, సామన్యులకి అర్థమయ్యే భాషలో ఎన్నో విషయాలను చెప్పిన ప్రసిద్ధ రచయిత, పాత్రికేయులు నండూరి రామమోహనరావు గారు విజయవాడలో కన్నుమూశారు. వారి కుటుంబానికి పుస్తకం.నెట్ సంతాపం తెలియజేస్తోంది.

You Might Also Like

Leave a Reply