దాసరి సుబ్రహ్మణ్యం గారి రచనల ఆవిష్కరణ!

“జానపద నవలా సామ్రాట్” దాసరి సుబ్రహ్మణ్యం గారి రచనల ఆవిష్కరణ కార్యక్రమం ఎల్లుండి హైదరాబాదులో జరుగనుంది. దానికి సంబంధించిన ప్రకటనను జత చేస్తున్నాము.

తేదీ: 27-01-2011
స్థలం: సిటీ సెంట్రల్ లైబ్రరీ, అశోక్ నగర్, హైదరాబాద్
సమయం: సాయంత్రం ఆరు గంటలకు

వివరాలకు ప్రకటన చూడండి.

Dasari_Invitation_27-1-11

(ఈ విషయం తెలియజేసినందుకు రచన శాయి గారికి ధన్యవాదాలు!)

You Might Also Like

4 Comments

  1. velcheru chandrasekhar

    chandamama ki request novels publish

  2. prasanth

    chandamama should publish all works of subrahmanyam.

  3. శివరామప్రసాద్ కప్పగంతు

    విజయా బాపినీడు గారు (బొమ్మరిల్లు పత్రిక అధినేత) ఎంతో ఆనందంగా మృత్యు లోయ ధారావాహికను సంపుటిలో చేర్చేందుకు సహకరించారు. అదే విధంగా చందమామ వారుకూడా స్పందిస్తే దాసరి వారి రెండో వర్ధంతి సందర్భంగా చందమామ ధారావాహికలను ఒకే సంపుటిగా, చందమామ అభిమానుల కలలు పండేట్టుగా తీసుకు రావచ్చు.

  4. శివరామప్రసాద్ కప్పగంతు

    దాసరి సుబ్రహ్మణ్యం గారు వ్రాసిన చందమామ ధారావాహికలు అన్ని కూడా ఒకే సంపుటిలో చిత్రాగారు వేసిన రంగు బొమ్మలతో సహా తీసుకు రాగాలితే ఎంత బాగుండును. చందమామ వారు తాము వెయ్యరు, ఇతరులని వెయ్యనివ్వారు. ఇది ప్రస్తుత పరిస్థితి.

Leave a Reply