ప్రథమ ‘స్మైల్’ పురస్కార ప్రదానం – ప్రకటన

చేస్తున్న కృషికి గుర్తింపుగా చేయాల్సిన కృషికి ప్రోత్సాహకంగా కవిత, కథానిక ప్రక్రియల్లో స్మైల్ పురస్కారానికి – శ్రీ పలమనేరు బాలాజీ, శ్రీ పెద్దింటి అశోక్ కుమార్ గార్లు ఎంపిక చేయబడ్డారు.

ప్రదానం చేసేవారు: ప్రముఖ కవి శ్రీ కె.శివారెడ్డి
నిర్ణేతలు: స్మైల్ అర్థాంగి యాస్మీన్, మిత్రులు-విశ్వేశ్వర రావు, శివారెడ్డి.
వర్తమాన రచనా వ్యాసంగంలో మేలైన కృషికి కవులు, కథానికా రచయితల పారమెరిగిన వారి సూచన మేరకు ఈ నిర్ణయం చేయడం జరిగింది.

తేదీ: డిసెంబర్ ఐదు
సమయం: ఉదయం 11-1 మధ్య
స్థలం: ఏలూరు లో స్మైల్ నివాసం

ఇది వార్షిక పురస్కారం. వీరితోనే ఆరంభం!
ఇకపై ప్రతి ఏటా స్మైల్ పురస్కారోత్సవం డిసెంబర్ ఐదున ఏలూరులో జరుగుతుంది.
[వివరాలు అందించిన కొత్తపాళీ గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్]

You Might Also Like

One Comment

  1. mohanramprasad

    Congratulations to Sri Balaji and Ashok Kumar

Leave a Reply