25వ టెక్సాస్ తెలుగు సాహితీ సదస్సు – ప్రకటన

25వ టెక్సాస్ తెలుగు సాహితీ సదస్సు సెప్టెంబరు 25న టెంపుల్ ప్రాంతం లో జరుగనుంది. అందుకు సంబంధించిన ప్రకటన ఇక్కడ చూడవచ్చు. గత పన్నెండేళ్ళుగా ప్రతి ఆర్నెల్లకూ ఒకసారి టెక్సాస్ రాష్ట్రం లోని – వివిధ ప్రాంతాల్లో టెక్సాస్ సాహితీ సదస్సులు నిర్వహిస్తున్నారు.

స్థూలంగా ముఖ్యాంశాలు ఇవీ:
తేదీ: 25 సెప్టెంబర్ 2010
స్థలం: Saraswathi Nilayam, Hindu Temple, 4309 Midway, Temple, TX 76502
సమయం: ఉదయం 10 నుండి సాయంత్రం 5:30 వరకు.
ముఖ్య అతిథులు: రావూరి భరద్వాజ, ద్వానా శాస్త్రి, ప్రముఖ నటులు – జె.వి.రమణమూర్తి

(వివరాలు అందించిన సత్యం మందపాటి గారికి ధన్యవాదాలు)

You Might Also Like

Leave a Reply