పతంజలి జ్ఞాపకాల్లో….

ఘాటైన వచనంతో తెలుగు సాహిత్యంలో తనదైన స్థానం సంపాదించుకున్న కేఎన్ వై పతంజలి మరణించి రేపటికి (మార్చి 11) ఏడాది.
ఈ సందర్భంగా సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో సాయంత్రం ఐదు గంటలకు పతంజలిని తలచుకునే కార్యక్రమం ఏర్పాటు చేశాం.
పతంజలి గురించి నాలుగు ముక్కలు మాట్లాడాలనుకునేవారూ, ఇతరులు మాట్లాడితే విందామనుకునేవారూ, మౌనంగానయినా ఒకసారి తల్చుకుందామనుకునేవారూ తప్పక రండి.

ఇట్లు
పతంజలి మిత్రులు.

You Might Also Like

Leave a Reply