“కథ 2017” ఆవిష్కరణ – ఆహ్వానం

“ఉత్తరాంధ్ర రచయితలు, కళాకారుల వేదిక” నిర్వహణలో జరుగనున్న “కథ 2017” పుస్తకావిష్కరణ సభ వివరాలు ఇవి.

తేదీ: నవంబర్ 25, 2018, ఆదివారం

సమయం: ఉదయం 10 గంటల నుండి సాయంత్రం‌ 6 దాకా

వేదిక: హోటెల్ గ్రాండ్, శ్రీకాకుళం

ఇతర కార్యక్రమ వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి.

(వార్త అందించినది: అనిల్ అట్లూరి)

You Might Also Like

Leave a Reply