“దేశభక్తి కథలు” పుస్తక పరిచయ సభ – ఆహ్వానం

“పెరంబూరు తెలుగు సాహితీ సమితి” నిర్వహణలో కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్ళి మురళీమోహన్ గార్ల సంపాదకత్వంలో వెలువడిన “దేశభక్తి కథలు” కథా సంపుటి గురించి చెన్నైలో జరుగనున్న పరిచయ సభకు ఆహ్వానం ఇది.

సభ వివరాలు:

తేదీ: నవంబర్ 18, 2018

సమయం: ఉదయం పది గంటలకు

వేదిక: డి.ఆర్.బి.సి.సి.సి. మహోన్నత పాఠశాల, పెరుంబూర్, చెన్నై-11

ఇతర కార్యక్రమ వివరాలకు జతచేసిన ఆహ్వాన పత్రం చూడండి.

 

You Might Also Like

Leave a Reply