యువ కళావాహిని-గోపీచంద్ అవార్డు ప్రదానం – ఆహ్వానం

యువకళావాహిని వారి గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం ఈ ఏడాది మరాఠీ రచయిత్రి ఊర్మిళ హెచ్. పవార్ కు ప్రకటించారు. పురస్కార ప్రదాన సభ సెప్టెంబర్ 8 న హైదరాబాదులో జరుగనుంది. వివరాలకు జతచేసిన ఆహ్వాన పత్రం చూడండి.

 

(వార్త అందించినవారు:‌ అనిల్ అట్లూరి)

You Might Also Like

Leave a Reply