“రైలు కథలు” పుస్తక పరిచయ సభ – ఆహ్వానం

జనని సాంఘిక, సాంస్కృతిక సమితి, చెన్నై వారి నిర్వహణలో జరుగనున్న “రైలు కథలు” (కథా సంపుటి) పుస్తక పరిచయ సభకు ఆహ్వానం ఇది. వివరాలు:

తేదీ: మే 13, 2018, ఆదివారం ఉదయం 10 గంటలకు
వేదిక: సీతారామ నగర్ ప్రజాసంక్షేమ సంఘం, 14/2 నాలుగవ వీథి, సీతారామనగర్, చెన్నై-118
ఇతర వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి.

(వార్త అందించిన వారు: కోడీహళ్ళి మురళీమోహన్)

You Might Also Like

Leave a Reply