పుస్తకావిష్కరణ – ఆహ్వానం

శ్రీశ్రీ జయంతి సందర్భంగా మల్లిపురం జగదీశ్ కథల సంపుటి “గురి” ఆవిష్కరణ సభ జరుగనుంది.

సభ వివరాలు:
తేదీ: ఏప్రిల్ 30, 2018
సమయం: ఉదయం 10 గంటలకి
వేదిక: ప్రభుత్వ జూనియర్ కాలేజీ, పార్వతీపురం

మరిన్ని వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి.

(వార్త అందించినవారు: ఎ.కె.ప్రభాకర్)

You Might Also Like

One Comment

  1. జగదీశ్ మల్లిపురం

    Sir, ధన్యవాదాలు… మీకూ, pustakam.net కూ.

Leave a Reply