మహాశ్వేతాదేవి సంస్మరణ, “హిరోషిమా” నవల ఆవిష్కరణ – ఆహ్వానం

జనసాహితి నిర్వహించబోతున్న సభలో మహాశ్వేతాదేవి సంస్మరణ, “హిరోషిమా” నవల తెలుగు అనువాదం ఆవిష్కరణ జరుగనున్నాయి.

వివరాలు:
తేదీ: ఆగస్టు 7, 2016, ఆదివారం
సమయం: సాయంత్రం 6 గంటలకు
స్థలం: స్వాతంత్ర సమరయోధుల భవనం, విజయవాడ

కార్యక్రమం గురించి మరిన్ని వివరాలకు ఇక్కడ జతచేసిన పీ.డీ.ఎఫ్. పత్రాన్ని చూడగలరు.

You Might Also Like

Leave a Reply