పల్లవి పబ్లికేషన్స్ పుస్తకాల ఆవిష్కరణ – ఆహ్వానం

పల్లవి పబ్లికేషన్స్ వారి మూడు పుస్తకాల ఆవిష్కరణ 22 మే 2016, ఆదివారం నాడు విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆవరణలోని అనిల్ కుమార్ స్వాతి సాహిత్య వేదికలో జరుగనుంది.

పుస్తకాల వివరాలు:
* ధమ్మపదం
అనువాదం: బెందాళం కృష్ణారావు
ఆవిష్కర్త, పుస్తక పరిచయం: డి. నటరాజ్

* చింతనాగ్ని కొడిగట్టిన వేళ (వ్యాస సంకలనం)
రచన: అన్నపురెడ్డి వెంకటేశ్వరరెడ్డి
ఆవిష్కర్త: కాకుమాని శ్రీనివాసరావు
పుస్తక పరిచయం: ముంగర జాషువా

* ఓ చిన్నారి డైరీ (The Dairy of a Young Girl కు తెలుగు అనువాదం)
అనువాదం: ఎం. కృష్ణప్రసాద్
ఆవిష్కర్త, పుస్తకపరిచయం: ఎం. కృష్ణకుమారి

(వార్త సౌజన్యం: కాకుమాని శ్రీనివాసరావు)

You Might Also Like

Leave a Reply