“నాయకత్రయం” పుస్తకావిష్కరణ – ఆహ్వానం

యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన “నాయకత్రయం” పుస్తకావిష్కరణ అక్టోబర్ 4 నాడు సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాదు లోని హోటల్ దసపల్లా లో జరుగనుంది. వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి.

You Might Also Like

One Comment

  1. “నాయకత్రయం” పుస్తకావిష్కరణ – ఆహ్వానం | Bagunnaraa Blogs

    […] పుస్తకం.నెట్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన […]

Leave a Reply