చర్చ గ్రూపు సెప్టెంబర్ సమావేశం – ఆహ్వానం

బెంగళూరులో ప్రతినెలా జరిగే “చర్చ” గ్రూపు వారి సెప్టెంబర్ సమావేశానికి ఆహ్వానం ఇది. వివరాలు:

తేదీ: సెప్టెంబర్ 12,2015
సమయం: సాయంత్రం 5:15-7:00 మధ్యలో
స్థలం: మెకానికల్ ఇంజనీరింగ్ (ఐ.ఇ.ఎస్సి ) డిపార్టుమెంటు యొక్క MMCR లో

విషయం: డా. కె.యెన్.మల్లీశ్వరి గారు రాసిన ఏడు కథలు
“పెత్తనం” కథల సంపుటి నుండి -పోరాటం, మమ్మల్ని మారనివ్వండి, ఊయ(హ)ల మంచం, పెత్తనం.
“జాజిమల్లి” (బ్లాగులో వ్రాసిన వ్యాసాలన్నీ కలిపి వచ్చిన పుస్తకం) నుండి – తులమ్మ విజయం, మా ఇంట్లో వాడుక పాలు పోసేది చంద్రబాబునాయుడు.
“సారంగ” వెబ్ మాసపత్రికలో వచ్చిన కథ -రూబా

You Might Also Like

Leave a Reply