పుస్తకావిష్కరణ – ఆహ్వానం

సి బాచ్ అమ్మాయి కథా సంకలనం ఆవిష్కరణ, కె.ఎన్.మల్లీశ్వరి రచనల పరిచయం సభకు ఆహ్వానం ఇది.

తేదీ: 26 ఏప్రిల్ 2015
సమయం: సాయంత్రం 5:30-8:00
వేదిక: వేములపల్లి కళాక్షేత్రం, వైశాఖీ స్టోర్స్ పార్క్, మురళీనగర్, విశాఖపట్నం-7
మరిన్ని వివరాలకు జతచేసిన ఆహ్వాన పత్రం చూడండి.

(వార్త అందించినందుకు అనిల్ అట్లూరి గారికి ధన్యవాదాలు)

You Might Also Like

Leave a Reply