చర్చ గ్రూపు ఏప్రిల్ సమావేశం – ఆహ్వానం

బెంగళూరులో ప్రతినెలా జరిగే “చర్చ” గ్రూపు వారి ఏప్రిల్ సమావేశానికి ఆహ్వానం ఇది:

పుస్తకం: మనుషులు చేసిన దేవుళ్ళు
రచయిత: కొడవటిగంటి రోహిణి ప్రసాద్
చర్చ ప్రారంభకురాలు: జ్యోతి
సమయం: సా। 5.15 నుంచి 7. 00 గం
స్థలం: MMCR (Multi Media Class Room Of Mech Engg Dept) of IISc, CV Raman Rd, Bangalore.
కాఫీ: 7. 00 గం
వివరాలకు: కవన శర్మ-9448113195

You Might Also Like

Leave a Reply