నాలుగు పుస్తకాల ఆవిష్కరణ – ఆహ్వానం

విశ్వనాథ సాహిత్య పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 18న హైదరాబాద్ లోని తెలుగు విశ్వవిద్యాలయంలో సి. సుబ్బారావు గారు రచించిన మూడు పుస్తకాలు, వైదేహి శశిధర్ గారి పుస్తకం ఆవిష్కరణ జరుగనుంది. పుస్తకాల వివరాలు:

౧. The Night Nectar Rained (తిలక్ “అమృతం కురిసిన రాత్రి” కి ఆంగ్లానువాదం)
౨. దక్షిణాఫ్రికాలో భారతీయ దేశభక్తుడు – (M.K.Gandhi, An Indian Patriot in South Africa అన్న Joseph J.Doke పుస్తకానికి తెలుగు అనువాదం)
౩. సాహితీ వ్యాసాలు, సమీక్షలు
-పై మూడూ సి.సుబ్బారావు గారి రచనలు
౪. పునశ్చరణం – డా. వైదేహి శశిధర్ గారి రచన

సభాస్థలం: ఎన్.టీ.ఆర్. ఆడిటోరియం, తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి, హైదరాబాద్
సమయం: ఏప్రిల్ 18 సాయంత్రం 5:30

మరిన్ని వివరాలకు Book Release Invitation ఆహ్వానపత్రం చూడండి.

You Might Also Like

Leave a Reply