పుస్తకాల ఆవిష్కరణ – ఆహ్వానం

శివసతీపురం శర్మ రాసిన “సాయిబాబా”, ఉప్పులూరి కామేశ్వరరావు రచన “వాల్మీకి రామాయణం” పుస్తకాల ఆవిష్కరణ అక్టోబర్ 18, సాయంత్రం 6:30 కి గుంటూరులోని అన్నమయ్య కళావేదిక లో జరుగనుంది. వివరాలకి జతచేసిన ఆహ్వాన పత్రం చూడగలరు.

You Might Also Like

Leave a Reply