తొండనాడు కతలు – జాతీయ సదస్సు

శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తొండనాడు తెలుగు రచయితల సంఘం కలిసి నిర్వహిస్తున్న జాతీయ సదస్సు 18-8-2013 ఉదయం 10:30 నుండి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (తిరుపతి) సెనేట్ హాల్లో జరుగనుంది. మరిన్ని వివరాలకి జతచేసిన ఆహ్వానపత్రం చూడగలరు.

You Might Also Like

Leave a Reply