తెలుగు కథ – ప్రాంతీయ అస్తిత్వం : జాతీయ సదస్సు

కర్నూలు సిల్వర్ జుబ్లీ కళాశాల తెలుగు అధ్యయన శాఖ ఆధ్వర్యంలో “తెలుగు కథ-ప్రాంతీయ అస్తిత్వం” అన్న యు.జి.సి. జాతీయ సదస్సు ఆగస్టు 2, 3 తేదీలలో జరుగనుంది. సదస్సు సమయంలో నేషనల్ బుక్ ట్రస్ట్, ఇతర సంస్థల పుస్తక ప్రదర్శన కూడా జరుగుతుంది. కార్యక్రమ వివరాలకి, సభ్యత్వ నమోదు గురించిన ప్రశ్నలకీ జతచేసిన ఆహ్వానపత్రం చూడగలరు.

ఈ సదస్సులో కినిగె.కాం వారు కూడా పాల్గొంటున్నారు. వారు అందించిన సమాచారం: కర్నూలు చుట్టుపక్కల ఉన్న రచయితలు ఈ సభకు హాజరవుతున్న వారందరు కూడ తమ తమ రచనల సాఫ్ట్ కాపీలను (సి డి లను) తీసుకునివస్తే, అక్కడినుంచే వీలైతే ఈబుక్‌గా ప్రచురించే అవకాశం ఉంది.

sadassu-2

sadassu-3

You Might Also Like

One Comment

  1. సౌమ్య

    ఈ సదస్సు సెప్టెంబర్ నెలకు వాయిదా వేయబడింది. వివరాలు తరువాత తెలియజేయబడతాయని నిర్వహకులు తెలిపారు.

Leave a Reply